Home » Uddhav Thackeray
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య కేసు దర్యాప్తు కోసం బీహార్ ఉప ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ మోడీ మహారాష్ట్రలోని ఉద్ధవ్ థాకరే ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని మాట్లాడారు. “కాంగ్రెస్ పెంచి పోషిస్తున్న బాలీవుడ్ మాఫియా ఒత్తిడి
మహమ్మారి కోవిడ్ 19 వైరస్ వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపు మేరకు దేశవ్యాప్తంగా 14 గంటల జనతా కర్ఫ్యూ కొనసాగుతోంది. ప్రజలు స్వచ్ఛందంగా ఇళ్లకే పరిమితమై కర్ఫ్యూను విజయవంతం చేస్తున్నారు. ఈ క్రమంలో మహారాష్
షిర్డీ సాయిబాబా జన్మస్ధలంపై తలెత్తిన వివాదం సద్దు ముణిగింది. ఈ అంశంపై శివసేన వెనక్కితగ్గింది. ఇకముందు బాబా జన్మస్ధలంగా పత్రిని పేర్కోనేది లేదని, కొత్త వివాదం సృష్టించే ఉద్దేశ్యం తమకు లేదని… ఇక వివాదం ముగిసినట్టేనని ఆ పార్టీ నేత కమలా�
మహారాష్ట్ర ప్రభుత్వం మాతృభాష అమలుపై కీలక నిర్ణయం తీసుకుంది. ఇకనుంచి ప్రతీ స్కూల్స్ లోను మరాఠీ భాషను తప్పనిసరి చేయాల్సిందేనంటోంది. దీనికి సంబంధించి చట్టాన్ని తీసుకురావాలని నిర్ణయించింది. సీబీఎస్సీ, ఐసీఎస్సీ వంటి స్కూల్స్ తప్పిస్తే మిగతా �
షిర్డీ ఆలయం మూసివేస్తారనే జరుగుతున్న ప్రచారాన్ని షిర్డీ సంస్థాన్ ఖండించింది. ఈ మేరకు 2020, జనవరి 18వ తేదీ శనివారం 10tvకి సమాచారం అందించారు. షిర్డీ సంస్థాన్ బోర్డు నుంచి అధికారికంగా ప్రకటించారు. నిత్య సేవలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయని తెలిపారు. ఈ �
జేఎన్యూ క్యాంపస్లో విద్యార్థులు, ప్రొఫెసర్లపై ముసుగులు ధరించిన వ్యక్తులు చేసిన విధ్వంసం..విద్యార్ధులు..ప్రొఫెసర్లపై దాడితో పాటు పలు హింసాత్మక ఘటన 2008 నవంబర్ 26న ముంబైలో జరిగిన ఉగ్రదాడిని గుర్తు చేసిందని మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాకరే వ్యాఖ్�
మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే మంత్రివర్గంలోని 27 మంది మంత్రులపై క్రిమినల్ కేసులున్నాయని అడ్వకసీ గ్రూప్ అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రీఫామ్స్(ఏడీఆర్) నివేదికలో వెల్లడైంది.మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా దాఖలు చేసిన నామినేషన్ అఫిడవిట్
మహారాష్ట్రంలో శివసైనికులు రెచ్చిపోతున్నారు. వాళ్లు అభిమానానికి హద్దుల్లేకుండా పోతోంది. సీఎం ఉద్ధవ్ ఠాక్రేను ఎవరైనా విమర్శిస్తే తట్టుకోలేక పోతున్నారు. ఉన్మాదంతో ఊగిపోతున్నారు. రెచ్చిపోయి దాడులు చేస్తున్నారు. తాజాగా సీఎం ఉధ్ధవ్ ఠాక్�
శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని మహారాష్ట్ర కేబినెట్ 36 మంది మంత్రులతో సోమవారం (డిసెంబర్ 30, 2019) విస్తరణ జరిగింది. కేబినెట్ విస్తరణ సందర్భంగా మంత్రులంతా ప్రమాణ స్వీకారం చేశారు. ఉద్ధవ్ ఠాక్రే కుమారుడు ఆధిత్య ఠాక్రే (29) కూడా కేబినెట్ మం�
మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాకరే ముఖ్యమంత్రిగా కాదు.. ఓ ఇన్స్టాగ్రామ్ యూజర్గా థ్యాంక్స్ అందుకుంటున్నాడు. అద్భుతమైన ఫొటోలు అందించాడని తెగ మెచ్చేసుకుంటున్నారు నెటిజన్లు. తన ఐ ఫోన్ నుంచి తీసిన రెండు ఫొటోలను ఇన్స్టాగ్రామ్లో పోస్టు చేశాడు. పూల