Home » Uddhav Thackeray
మహారాష్ట్రలో 18-44 ఏళ్లు నిండిన వారికి కోవిడ్ -19 టీకా డ్రైవ్ను తాత్కాలికంగా నిలిపివేసినట్లు ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే ఆదివారం వెల్లడించారు. రాష్ట్రంలో వ్యాక్సిన్ల సరఫరా సజావుగా
భారతదేశంలో కరోనా విలయతాండవం చేస్తోంది. కరోనా ధాటికి మహారాష్ట్ర అల్లకల్లోలమైపోతోంది. రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూలు, వారాంతంలో లాక్ డౌన్లు, 144 సెక్షన్ విధించినా కరోనా నియంత్రణలోకి రావడం లేదు. పూర్తి లాక్ డౌన్ ఒక్కటే సరైన మార్గంగా కనిపిస్తోంది.
మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రే రాష్ట్ర ఆర్థిక శాఖ అధికారులతో సోమవారం (ఏప్రిల్ 12) ఉదయం 11 గంటలకు భేటీ అయ్యారు.
మహారాష్ట్రలో కరోనా మహమ్మారి కోరలు చాస్తోంది. రోజు రోజుకు భారీగా కేసులు పెరుగుతున్నాయి. 24 గంటల్లోనే మహారాష్ట్రలో 57వేల కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి. కరోనా బారినపడి 222 మంది చనిపోయారు.
మహారాష్ట్రలో కరోనా వైరస్ వ్యాప్తి ప్రస్తుతం ఉన్నట్లుగానే కొనసాగితే లాక్డౌన్ను తోసిపుచ్చలేమని సీఎం ఉద్ధవ్ ఠాక్రే అన్నారు.
మహారాష్ట్రలో కరోనా కేసులు రోజు రోజుకూ విపరీతంగా పెరిగిపోతున్న నేపథ్యంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ఇవాళ(ఏప్రిల్-2,2021) రాత్రి 8:30 గంటలకు ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు.
మహారాష్ట్రలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో సీఎం ఉద్దవ్ ఠాక్రే కీలక నిర్ణయం తీసుకున్నారు.
రాష్ట్ర ప్రభుత్వ అత్యున్నత గౌరవమైన మహారాష్ట్ర భూషణ్ అవార్డుకు గాయని ఆశా భోంస్లేను ఎంపిక చేసినట్లు మహారాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.
కరోనా మళ్లీ విజృంభిస్తున్న నేపథ్యంలో మహారాష్ట్రలో మార్చి 31 వరకు నూతన ఆంక్షలు విధిస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తాజా ఉత్తర్వుల ప్రకారం అన్ని థియేటర్లు, ఆడిటోరియంలు.. 50 శాతం సామర్థ్యంతో మాత్రమే నడుస్తాయని మహారాష్ట్ర ప్రభు�
రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ ఇంటి వద్ద పేలుడు పదార్థాల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీసు అధికారి సచిన్ వాజేను మహారాష్ట్ర ప్రభుత్వం కాపాడుతోందని.. ఆ రాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఆరోపించారు.