Home » Union Cabinet
DA Salary Hike : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు DA 2శాతం పెంపునకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. డీఏ 53శాతం నుంచి 55శాతానికి పెరుగుతుంది. ఉద్యోగులు, పెన్షనర్ల వేతనాలు మరింత పెరగనున్నాయి.
శాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదని కుండబద్దలు కొట్టినట్లు ఎందుకు చెప్పలేదని నిలదీశారు.
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి, అమరావతి నిర్మాణానికి కేంద్రం కట్టుబడి ఉందన్న అంశానికి నిదర్శనంగా ఇవాళ కేంద్ర క్యాబినెట్ లో కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది.
అమరావతికి రైల్వే లైన్ మంజూరు చేసిన ప్రధాని మోదీకి ధన్యవాదాలు.
మరోవైపు కృష్ణానదిపై 3.2 కిలోమీటర్ల మేర పొడవైన బ్రిడ్జి నిర్మిస్తున్నట్లు కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ తెలియజేశారు.
ఈ అంశాన్ని కొలిక్కి తెచ్చేందుకు రామ్ నాథ్ కోవింద్ కమిటీని ఏర్పాటు చేశారు. వివిధ అంశాలను పరిశీలించిన కమిటీ.. అందరితో చర్చలు జరిపి నివేదికను సిద్ధం చేసింది.
Central Cabinet : ఏపీ నుంచి కాబోయే కేంద్ర మంత్రులు వీరేనా?
తమకు అనుకూలంగా ఉన్న నేతలతో కేంద్ర మంత్రి పదవి కోసం లాబీయింగ్ మొదలుపెట్టారు టీ బీజేపీ నేతలు.
ఇందులో టీడీపీకి దక్కే పదవులు ఎన్ని? జనసేన, బీజేపీ నుంచి కేంద్ర మంత్రులు అయ్యేది ఎవరు?
ఏపీ నుంచి మంత్రివర్గం రేసులో శ్రీకాకుళం నుంచి రామ్మోహన్ నాయుడు, అమలాపురం ఎంపీ హరీశ్ మాధుర్, కృష్ణప్రసాద్, భరత్, పెమ్మసాని చంద్రశేఖర్, లావు శ్రీకృష్ణదేవరాయలు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, బైరెడ్డి శబరి ఉన్నారు.