Home » union government
కోవిడ్ వ్యాక్సిన్లు వేయించుకోవటంలో గర్భిణులు నిర్లక్ష్యం వహించవద్దని కేంద్ర ఆరోగ్య శాఖ చెబుతోంది. కరోనా సోకిన గర్భిణులకు ముందస్తు ప్రసవమయ్యే అవకాశాలు ఉన్నాయని కొన్ని అధ్యయనాలు సూచించాయి. దీంతో వీలైనంత త్వరగా గర్భంతో ఉన్న మహిళలు టీకాలు త
ఏపీ రాష్ట్రంలో కరోనా వైరస్ విస్తరిస్తుండడంతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 18 ఏళ్లు దాటిన వారికి ఉచితంగా వ్యాక్సిన్ అందచేస్తామని ప్రభుత్వం వెల్లడించింది.
విశాఖ ఉక్కు.. ఆంధ్రుల హక్కు నినాదంతో విశాఖసాగర తీరం హోరెత్తుతోంది. స్టీల్ ప్లాంట్ అమ్మడం తథ్యమన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి.
విశాఖ స్టీల్ప్లాంట్ను ప్రైవేటీకరిస్తామన్న నిర్మలా సీతారామన్ ప్రకటనతో ఉక్కు ఉద్యమం మరింత ఉధృతమైంది. కేంద్ర సర్కార్ తీరుపై కార్మిక సంఘాలు భగ్గుమంటున్నాయి. ప్రాణాలు అర్పించైనా స్టీల్ప్లాంట్ను ప్రైవేట్పరం కానివ్వబోమని చెబుతున్నార
Presidential rule in Puducherry : పుదుచ్చేరిలో రాష్ట్రపతి పాలన విధించాలంటూ ఇన్చార్జి లెఫ్టినెంట్ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేశారు. కాంగ్రెస్ పతానంతరం కొత్తగా ప్రభుత్వ ఏర్పాటుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో గవర్నర్ ఈ మేరకు న�
Visakhapatnam steel plant privatization : విశాఖపట్నం.. ఈ పేరు వింటేనే గుర్తుకు వచ్చేది ఉక్కు ఫ్యాక్టరీ.. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు పేరుతో సుదీర్ఘకాలం జరిగిన ఉద్యమాలు, 32మంది ప్రాణత్యాగం కళ్లముందు మెదులుతాయి. కానీ.. అవన్నీ జ్ఞపకాలుగానే మిగిలిపోతాయా… ! ప్రైవేటీకరణ దిశగ�
the industrial corridors that run through the AP : ఏపీ మీదుగా వెళ్లే ఇండస్ట్రియల్ కారిడార్లపై కేంద్రం క్లారిటీ ఇచ్చింది. ఎంపీ జీవీఎల్ అడిగిన ప్రశ్నకు కేంద్రం రాతపూర్వక సమాచారం ఇచ్చింది. విశాఖ-చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ వివరాలను వెల్లడించింది. ఈ కారిడార్తో శ్రీక�
Ghazipur barricades look Berlin Wall : బంగ్లాదేశ్ యుద్ధ ఖైదీలకు రెండేళ్లు తిండిపెట్టామని, కానీ మన స్వంతదేశంలో మన రైతులకు కనీసం తాగటానికి నీళ్లు కూడా ఇవ్వడం లేదనీ..ఘాజీపూర్లో ఉన్న బారికేడ్లు బెర్లిన్ గోడలా ఉన్నాయన్నాని పంజాబ్ కాంగ్రెస్ ఎంపీ ప్రతాప్ సింగ�
union government Extension of ban on flights from the UK to India : యూకే నుంచి భారత్ కు వచ్చే విమానాలపై కేంద్ర ప్రభుత్వం నిషేధాన్ని పొడిగించింది. 2021 జనవరి 7వ తేదీ వరకు నిషేధాన్ని పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. యూకేలో కరోనా స్ట్రెయిన్ విజృంభిస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. ఈ �
Farmers’ sixth round of talks with the union government today : వ్యవసాయ చట్టాలు రద్దు చేయాలని డిమాండ్తో నిరవధికంగా ఢిల్లీ సరిహద్దులో ఆందోళన చేస్తున్న రైతులతో ఈ రోజు కేంద్ర ప్రభుత్వం చర్చలు జరపనుంది. మధ్యాహ్నం 2 గంటలకు విజ్ఞాన్ భవన్లో చర్చలు ప్రారంభమవుతాయి. చర్చలకు రావాలం�