Home » union government
ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ ఢిల్లీ పర్యటన ముగిసింది. 2 లక్షల కోట్లతో కూడిన పలు అభివృద్ధి పనులకు సంబంధించిన విజ్ఞాపనలతో జగన్ ఢిల్లీ పర్యటన కొనసాగింది. ఏపీకి ప్రత్యేక హోదాతోపాటు రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి పలు విజ్ఞాపనలను కేంద్రానికి అందజేశార�
పోలవరం ప్రాజెక్టు ఎత్తుపై కేంద్ర ప్రభుత్వం భిన్న ప్రకటనలు చేసింది. పోలవరం ప్రాజెక్టు ఎత్తుపై కేంద్రం లోక్ సభలో ఒకలా రాజ్యసభలో మరోలా ప్రకటనలు చేసింది.
కేంద్ర కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త తెలిపింది. ఉద్యోగులకు డీఏ పెంచింది. ఉద్యోగులందరికీ 4 శాతం కరువు భత్యం పెంచుతున్నట్లు ప్రకటించింది. శుక్రవారం జరిగిన కేబినెట్ భేటీలో ఆమోదం లభించింది.
దేశ వ్యాప్తంగా సెంట్రల్ యూనివర్సిటీలు, ఐఐటీలు, ఐఐఎంలలో 11 వేల అధ్యాపక పోస్టులు ఖాళీగా ఉన్నాయని కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం(డిసెంబర్12,2022) మంత్రి లోక్ సభలో ఓ ప్రశ్నకు రాతపూర్వక సమాధానం ఇచ్చారు. దేశంలో�
రైతులకు శుభవార్త. పంటలకు వినియోగించే పురుగు మందుల కోసం ఫెర్టిలైజర్ షాప్ దగ్గరికి వెళ్లవలిసిన అవసరం లేదు. ఇక మీ ఇంటి వద్దకు వచ్చి పురుగు మందులు ఇస్తారు. బట్టలు, ఇతర వస్తువులను ఆన్ లైన్ లో కొనుగోలు చేస్తున్నట్లుగానే పురుగు మందులను కూడా ఆన్లై�
బీజేపీకి కేటీఆర్ సవాల్ విసిరారు. ‘రాసి పెట్టుకోండి..నా లెక్కలు తప్పైతే మంత్రి పదివికి రాజీనామా చేస్తా..’అంటూ సవాల్ విసిరారు..
ప్రాజెక్టు నిర్మాణానికి రూ.15 వేల 668 కోట్ల వరకే తమ బాధ్యతని తేల్చి చెప్పింది. లోక్సభలో పోలవరంపై వైసీపీ ఎంపీలు అడిగిన ప్రశ్నలకు కేంద్ర జలశక్తి శాఖ మంత్రి షెకావత్ వివరణ ఇచ్చారు.
12-14 ఏళ్ల వారందరికీ ప్రస్తుతం బయోలాజికల్-ఈ సంస్థ అభివృద్ధి చేసిన కార్బెవాక్స్ టీకాను మాత్రమే ఇవ్వనున్నట్లు కేంద్రం ప్రకటించింది. తొలి డోసు తీసుకున్న 28 రోజుల తర్వాత రెండో డోసు..
కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి పంకజ్ కుమార్ నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, పుదుచ్చేరి, కర్నాటక రాష్ట్రాల జలవనరుల శాఖ కారదర్శులతో కీలక సమావేశం జరుగనుంది.
సంవత్సరానికి రూ.250 కడితే చాలు..ఆడపిల్ల పెళ్లికి రూ.71 లక్షలు పొందే పథకం..ట్యాక్స్ మినహాయింపుతో పూర్తి డబ్బు చేతికొచ్చే పథకం.