Home » union government
నాగాలాండ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ ఇవ్వాలంటూ నాగాలాండ్ ప్రభుత్వానికి, ఆ రాష్ట్ర ఎన్నికల కమిషన్కు సుప్రీంకోర్టు గతంలోనే ఆదేశాలిచ్చింది. అయితే ఆ ఆదేశాలను పాటించడం లేదంటూ కొద్ది రోజుల క్రితం కోర్టు ధిక్కారణ పిటిష
ఆర్బీఐ లెక్కల ప్రకారం చెలామణిలో ఉన్న రూ.2000 నోట్లలో 76 శాతం బ్యాంకుల్లో డిపాజిట్ అయ్యాయి. విలువ పరంగా చెలామణిలో ఉన్న రూ.2,000 నోట్లు ఉపసంహరణ ప్రకటించిన మే 19న రూ.3.56 లక్షల కోట్లు ఉండగా, జూన్ 30 నాటికి రూ.84,000 కోట్లకు తగ్గాయి
అర్హులైన వారికి ఉద్యోగ నియామక పత్రాలు అందజేశారు. రోజ్ గార్ మేళా సందర్భంగా అపాయింట్ మెంట్ ఆర్డర్ తీసుకుంటున్న అందరికీ హృదయపూర్వక వందనాలు తెలిపారు.
ఈ ఘటనపై తీవ్రంగా కలత చెందానని, ఇది రాజ్యాంగ వైఫల్యమని చీఫ్ జస్టిస్ పేర్కొన్నారు. ఈ ఘటనపై కేంద్ర ప్రభుత్వం, మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నివేదికలను డిమాండ్ చేశానని సుప్రీం చీఫ్ తెలిపారు
పార్లమెంట్ సమావేశాల నేపద్యంలో బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు అఖిలపక్ష సమావేశం నిర్వహించనుంది. అఖిలపక్ష సమావేశానికి అన్ని రాజకీయ పార్టీల లోక్ సభ, రాజ్యసభ ఫ్లోర్ లీడర్లను కేంద్ర పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రి ఆహ్వానించారు.
మద్యం డిస్టిలరీలు అన్నీ అధికార పార్టీ పెద్దల సన్నిహితులకే ఇచ్చారని ఆరోపించారు. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తంగా ఉందని విమర్శించారు. ఒక చేత్తో గుంజుతూ రెండో చేత్తో తాయిలాలు ఇస్తున్నారని పేర్కొన్నారు.
దేశవ్యాప్తంగా యూసీసీ అమలు కోసం జరుగుతున్న ప్రయత్నాలపై ఆయన మండిపడ్డారు. యూసీసీ అమలు కోసం కేంద్రం చేస్తోన్న ప్రయత్నాలను ఆయన తీవ్రంగా తప్పుబట్టారు.
కాజీపేట వ్యాగన్ ఓవరాలింగ్ వర్క్ షాప్ మ్యానుఫ్యాక్షరింగ్ యూనిట్ గా మారనుంది. మ్యానుఫ్యాక్షరింగ్ యూనిట్ ఏర్పాటుతో ఉపాధి అవకాశాలు పెరుగనున్నాయి.
మణిపూర్ దహనం అవుతుందంటే అందుకు కారణం మోదీ విధానాలేనని ఆరోపించారు. రెండు వర్గాల మధ్య చిచ్చుపెట్టి అల్లర్లు సృష్టిస్తున్నారని పేర్కొన్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల కోసం బీజేపీ మణిపూర్ నుంచే రాజకీయం మొదలు పెట్టిందన్నారు.
మేడ్చల్- మల్కాజ్గిరిలో అరుందతి ట్రస్ట్, మేడ్చల్లో సిఎంఆర్ ట్రస్ట్, వరంగల్లో ఫాదర్ కొలంబో ట్రస్ట్, హైదరాబాద్లో నీలిమా ట్రస్ట్ల ఆధ్వర్యంలో కొత్త మెడికల్ కాలేజీలు ఏర్పాటు కానుండగా.. మిగిలిన అన్ని జిల్లాల్లోని కాలేజీలు ప్రభుత్వమే �