Home » Union Minister Amit Shah
ఆదివారం ఉదయం 7.30గంటల నుంచి 9.16 గంటల వరకు సీఐఎస్ఎఫ్ రైజింగ్ డే పరేడ్ లో ముఖ్యఅతిథిగా అమిత్ షా పాల్గొంటారు. ఉదయం 11.35 గంటల వరకు నేషనల్ ఇండస్ట్రీయల్ సెక్యూరిటీ అకాడమీలోనే ఉంటారు. 11.40 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి రోడ్డుమార్గంలోనే హకీంపేట ఎయిర్ ఫీల్డ్
ఆర్జేడీ, జేడీ(యు) కలయిక చమురు, నీరు లాంటిందని, ఆ రెండు పార్టీల కూటమి అపవిత్ర కూటమి అంటూ అమిత్ షా అన్నారు. నితీశ్ కుమార్ కు బీజేపీ తలుపులు శాశ్వతంగా మూసుకుపోయాయని అమిత్ షా చెప్పారు.
కేంద్ర మంత్రి అమిత్ షా తెలంగాణ టూర్ షెడ్యూల్ ఖరారైంది. ఈనెల 11న అమిత్ షా రాష్ట్రానికి రానున్నారు. పార్లమెంట్ ప్రవాస్ యోజనలో ఆయన పాల్గోనున్నారు. అదేవిధంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ప్రధాని మోదీ పర్యటనలుసైతం ఈ నెలాఖరులో ఉంటాయని ఆ పార్
తెలంగాణ బీజేపీ నేతలపై కేంద్ర మంత్రి అమిత్ షా అసంతృప్తి వ్యక్తం చేశారు. జాతీయ నాయకత్వం అంచనాలను అందుకోలేకపోతున్నారని అసహనం వ్యక్తం చేశారు. పార్టీలో ఐక్యత కొరవడినట్లు సమచారం ఉందని పేర్కొన్నారు. ప్రజల్లో బీజేపీపై ఆసక్తి ఉందన్నారు.
కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించే విమోచన అమృతోత్సవ్ వేడుకల్లో పాల్గొనేందుకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హైదరాబాద్ రానున్నారు. రేపు రాత్రి హైదరాబాద్ చేరుకోనున్న అమిత్ షా.. 17న వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు.
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్తో భేటీ అయ్యారు. వీరిద్దరు భేటీపై సర్వత్రా ఆసక్తి రేకెత్తిస్తోంది. అమిత్ షా అంతటి వ్యక్తి బాలీవుడ్ బాద్ షా ను ప్రత్యేకించి కలవటంపై పెను ఆసక్తిగా మారింది. వీరిద్దరి భేటీ వ�
బీజేపీ జాతీయ నాయకులు, కేంద్రమంత్రి అమిత్ షా, సినీ నటుడు జూ.ఎన్టీఆర్ భేటీపై ఏపీ మాజీ మంత్రి కొడాలి నాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మోదీ, అమిత్ షా ఉపయోగం లేకుంటే ఎవరితోనూ మాట్లాడరని పేర్కొన్నారు. బీజేపీని విస్తరించేందుకే జూ.ఎన్టీఆర్ ను అమిత్ షా
బీజేపీలో చేరికకు సంబంధించి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారు. ఆగస్టు 21న ఆయన బీజేపీలో చేరనున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమక్షంలో తాను బీజేపీ కండువా కప్పుకుంటానని రాజగోపాల్ రెడ్డి ప్రకటించారు.
పోలవరం ప్రాజెక్ట్ నిధులు, తెలంగాణ నుంచి విద్యుత్ బకాయిలు సహా..ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబందించిన 9 అంశాలను ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్లారు ఏపీ సీఎం జగన్.
మోసానికి బీజేపీ, టీఆర్ఎస్ కవల పిల్లలు అని ఎద్దేవా చేశారు. తెలంగాణపై చేసిన వ్యాఖ్యలకు మోదీ క్షమాఫన చెప్పాలని డిమాండ్ చేశారు. రామాయణం సర్క్యూట్ ఎక్స్ ప్రెస్ లో భద్రాద్రి రాముడికి చోటు ఎందుకు కల్పించలేదని ప్రశ్నించారు.