Home » universities
కాలేజీలు, యూనివర్సిటీల్లో చివరి ఏడాది పరీక్షలకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పరీక్షలు కచ్చితంగా నిర్వహించాలన్న యూజీసీ నిర్ణయాన్ని కోర్టు సమర్థించింది. ఎగ్జామ్స్ నిర్వహించకుండా విద్యార్థులను ప్రమోట్ చేయొద్దని రాష్ట్రాలకు సూచ�
కరోనా కారణంగా చదువులకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో డిజిటల్ మీడియా మరియు ఆన్లైన్ లెర్నింగ్పై నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (NCERT) నిర్వహించిన సర్వే ప్రకారం, 27 శాతం మంది విద్యార్థులకు ఆన్లైన్ �
ఆన్లైన్ కోర్సులు చదువుతున్న ఇతర దేశాల విద్యార్థులు దేశాన్ని విడిచి వెళ్లిపోవాలని అమెరికా ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన ఆదేశాలతో ఆందోళన చెందుతున్న తెలుగు విద్యార్థులను ఆదుకునేందుకు ఏపీ ప్రభుత్వం నడుం బిగించింది. ఆ విద్యార్థులకు ఇబ్బందుల�
కరోనా భయంతో జమ్మూ అండ్ కశ్మీర్ అంతా బంద్ ప్రకటించింది ప్రభుత్వం. మార్చి 31వరకూ స్కూళ్లు, కాలేజీలు, యూనివర్సిటీలు, అంగన్వాడీలు, సినిమా హాళ్లు మూసేయాలని ఆదేశాలిచ్చారు. బోర్డ్, కాంపిటీటివ్ పరీక్షలకు ఇది ఏ మాత్రం ఇబ్బంది కాదని కేంద్ర పాలిత ప్రాంత
జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో చోటు చేసుకున్న హింసాత్మక ఘటనపై కేంద్ర మంత్రులు తీవ్రంగా స్పందించారు. ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. వర్శిటీల్లో రాజకీయాలు తగవని విద్యార్ధుల భవిష్యు్త్తును కొన్ని రాజకీయ పార్టీలు తమ స్వార్థం క�
పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా కొందరు నిరసన తెలుపుతూ ఆందోళనలు చేస్తూంటే… మరోవైపు కొందరు ఈ చట్టాన్ని సమర్ధిస్తూ ర్యాలీలు నిర్వపిస్తున్నారు. దాదాపు 1100 మంది ప్రముఖులు, మేధావులు ప్రభుత్వానికి మద్దతుగా బహిరంగ లేఖ రాశా�
పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలు..క్రమ క్రమంగా దేశంలోని వివిధ యూనివర్సిటీలకు పాకుతున్నాయి. ఢిల్లీలోని JNU, జామియా వర్సిటీ, ఢిల్లీ యూనివర్సిటీ, కోల్ కతా జాదవ్ యూనివర్సిటీ, వారణాసిలోని బనారస్ హిందూ వర్సిటీ, యూపీలోని ఆలీఘడ్
లోక్ సభ ఎన్నికలవేళ యూనివర్సిటీ అధ్యాపకుల రిటైర్మెంట్ వయస్సు పెంచిన మమత