Home » Unveiled
Republic Day Celebrations Nationwide | దేశవ్యాప్తంగా 72వ గణతంత్ర దినోవత్స వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. రాజ్ ఫథ్లో గణతంత్ర వేడుకల సందర్భంగా జాతీయ జెండాను రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆవిష్కరించారు. త్రివిద దళాల గౌరవ వందనాన్ని కోవింద్ స్వీకరించారు. గణతంత్ర వేడుకలక�
కోవిడ్-19 మహమ్మారిపై చైనాను జవాబుదారీని చేసేందుకు టాప్ అమెరికా సెనేటర్ థామ్ టిల్లిస్ 18 పాయింట్ల ప్లాన్ ను ఆవిష్కరించారు. అబద్ధాలు, మోసం, నిజాలను కప్పేయడం తదితర అభియోగాలపై కోవిడ్-19 విశ్వ మహమ్మారికి కారణమైన చైనాను జవాబుదారీగా నిలబెట్టేందుకు ఆ�
అతిలోక సుందరిగా ఇటు దక్షిణాది ప్రేక్షకులతో పాటు ఉత్తరాది ప్రేక్షకులను అలరించారు దివంగత నటి శ్రీదేవి. ఆమె లేని లోటు తీర్చలేనిది..పూడ్చలేనిది. అయితే..అచ్చం శ్రీదేవిని పోలిన మైనపు విగ్రహాన్ని చూసి ఆమె ఫాన్స్, కుటుంబసభ్యులు సంతోషం వ్యక్తం చేస్�
దేశంలోనే ప్రముఖ వినాయక ఆలయం… ముంబైలోని లాల్భాగ్ గణపతి ఆలయం. ప్రతీ సంవత్సరం వచ్చే వినాయక చవితికి గణనాథుడు ఏ రూపంతో..ఏ విధంగా దర్శనమిస్తారా? అని భక్తులు ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తుంటారు. ఈ ఆలయం విశేషం అదే. ప్రతీ ఏటా విఘ్నాలను తొలగించే వినాయక స�
విశ్వ నట చక్రవర్తి SV రంగారావు కాంస్య విగ్రహావిష్కరణ కార్యక్రమం వాయిదా పడింది. తాడేపల్లిగూడెం ఎస్వీఆర్ సర్కిల్, కె.ఎన్.రోడ్డులో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఆగస్టు 25వ తేదీ ఆదివారం ముహూర్తం నిర్ణయించారు. దీనికి ముఖ్యఅతిథిగా మెగాస్టార్ చిరంజ�
మెగాస్టార్ చిరంజీవి తాడేపల్లి గూడెంకు రానున్నారు. ఆగస్టు 25వ తేదీ ఆదివారం ఉదయం 10 గంటలకు చేరుకోనున్నారు. ప్రత్యేక జెట్ విమానంలో హైదరాబాద్ నుంచి గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి కారులో తాడేపల్లిగూడెంకు వచ్చి..హౌసింగ్ బోర్డులో �