Home » Up Cm Yogi adityanath
టీ వరల్డ్ కప్ మ్యాచ్ లో భారత్ పై పాకిస్తాన్ గెలిచిందని సంబరాలు చేసుకుంటే..వారిపై దేశద్రోహం కేసులు పెడుతామని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ హెచ్చరించారు.
ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం కల్యాణ్ సింగ్ మరణానికి రాష్ట్రం మూడు రోజులు సంతాప దినాలు పాటిస్తుందని యూపీ సీఎం యోగీ ఆదిత్య నాథ్ ప్రకటించారు.
ప్రముఖ ఎలక్ట్రానిక్స్ దిగ్గజం శామ్సంగ్ చైనాకు భారీ షాక్ ఇచ్చింది. అక్కడ నిర్మించాలనుకున్న డిస్ ప్లే తయారీ యూనిట్లను ఉత్తరప్రదేశ్ లోని నోయిడాకు తరలిస్తున్నట్లు ప్రకటించింది.
ప్రధాని నరేంద్ర మోడీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ భేటీ అయ్యారు.ప్రధాని మోడీ నివాసంలో సమావేశమై పలు అంశాలపై చర్చలు కొనసాగిస్తున్నారు.. యూపీలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న క్రమంలో సీఎం, యూపీ సీఎంల భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది. యూపీలోఅసెంబ్ల�
కరోనావైరస్ మహమ్మారి కల్లోలం రేపుతోంది. సామాన్యులను కాదు ప్రముఖులను కూడా వెంటాడుతోంది. ఇప్పటికే పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. తాజాగా ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కు కరోనా సోకింది.
Hathras rape case : హత్రాస్ లో దళిత యువతిపై జరిగిన గ్యాంగ్ రేప్ పై దేశ వ్యాప్తంగా ఆందోళనలు, నిరసనలు మిన్నంటుతున్నాయి. ఈ క్రమంలో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ స్పందించారు. స్వయంగా సీఎం యోగి ఆదిత్యనాథ్ కు ఫోన్ చేశారు. నిందితులను కఠినంగా శిక్షించాలని ఆదే�
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ భయాందోళన నెలకొంది. ప్రపంచవ్యాప్తంగా కరోనాతో 3వేల మంది మృతిచెందగా, 90లకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. మనుషుల ప్రాణాలు తీస్తున్న కరోనా వైరస్ కు ఎలాంటి మందు లేదు. కేవలం నివారణ మార్గాలు మాత్రమే పాటించాలని పలువురు సూ�
ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి, ప్రముఖ బీజేపీ నాయకుడు యోగి ఆదిత్యనాథ్ తెలుగు రాష్ట్రాలలో ఇవాళ(7 ఏప్రిల్ 2019) పర్యటించబోతున్నారు. ఆదిత్యనాథ్ ఉదయం 12.30 గంటలకు ఎల్లారెడ్డి నియోజకవర్గ కేంద్రానికి రానున్నారు. యూపీ సీఎం రాకకోసం సభాస్థలితో పాటు