Home » up police
''ఆజాదీ కీ అమృత్ మహోత్సవ్'' హోర్డింగులపై యోగి ఆదిత్యనాథ్ ముఖానికి మసిపూసి ఉండటంతో గుర్తుతెలియని వ్యక్తులపై పోలీసులు శనివారంనాడు రెండు కేసులు నమోదు చేశారు. మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేసిన మూడు హోర్డింగ్లలో ముఖ్యమంత్రి ముఖాన్ని తొలగిం�
ఉత్తరప్రదేశ్ కు చెందిన ఓ కానిస్టేబుల్.. చేతిలో భోజనం ప్లేటుతో నడిరోడ్డుపై నిలబడి ఏడ్చాడు. అక్కడ ఉన్నవారు ఎందుకు ఏడుస్తున్నావ్ అని అడగడంతో మరింత బిగ్గరగా ఏడుస్తూ తన బాధను తెలపడం మొదలు పెట్టాడు.
శుక్రవారం ప్రార్థనల తర్వాత ఎటువంటి ఆందోళనలు కలగకుండా ఉత్తరప్రదేశ్ పోలీసులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. గత వారం జరిగినట్లుగా హింస, ఆందోళనలకు దారి తీయకుండా ముందుగా మత గురువులను కలిశారు.
ఉత్తరప్రదేశ్లో పోలీసులు అరాచకం పెచ్చుమీరిపోయింది. గ్యాంగ్స్టర్తో సంబంధాలు ఉన్నాయనే అనుమానంతో అదుపులోకి తీసుకున్న యువకుడి మలద్వారంలో లాఠీ దూర్చి, కరెంట్ షాకిచ్చారు.
దేశ రాజధానిలో ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని ఉత్తరప్రదేశ్ పోలీసులకు సమాచారం అందడంతో న్యూఢిల్లీలో హైసెక్యూరిటీ అలర్ట్ జారీ చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి
తిరుమల ఆలయం తరహా భద్రతను అయోధ్యలోనూ అమలు చేసేందుకు ఉత్తరప్రదేశ్ పోలీసులు సన్నాహాలు చేస్తున్నారు.
దేశ్యాప్తంగా సంచలనం రేసిన లఖింపూర్ హింసాకాండ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) చార్జిషీట్ నమోదు చేసింది. యూపీలోని లఖింపూర్ ఖేరి జిల్లా టికునియా గ్రామంలో హింసాకాండ జరిగిన
వచ్చే ఏడాది ప్రారంభంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న ఉత్తరప్రదేశ్ లో ఇప్పటికే ప్రధాన పార్టీలన్నీ ప్రచార ర్యాలీలను నిర్వహిస్తూ..ఓటర్లను ఆకర్షించే ప్రయత్నాలు చేస్తున్నాయి.
రూ. కోట్లు లావాదేవీలకు సంబంధించి..కిడ్నాప్ బెదిరింపుల కేసులో పోలీసులు ప్రత్యక్ష సాక్షిగా ఓ అంధుడి రికార్డ్ చేసారు.
టీ వరల్డ్ కప్ మ్యాచ్ లో భారత్ పై పాకిస్తాన్ గెలిచిందని సంబరాలు చేసుకుంటే..వారిపై దేశద్రోహం కేసులు పెడుతామని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ హెచ్చరించారు.