Home » up police
ఉత్తరప్రదేశ్లోని ఖుషినగర్ జిల్లా రాంకోలా పోలీస్ స్టేషన్ పరిధి ఉర్దా బాపునగర్లో విషాద ఘటన చోటుచేసుకుంది.
తనను ఎన్కౌంటర్ చేస్తారని గుజరాత్లోని సబర్మతి జైలు నుంచి తీసుకువచ్చే సమక్షంలోనే మీడియా ముందు అతీక్ అహ్మద్ వాపోయాడు. అతీక్ అహ్మద్ హత్యకు ముందు కుమారుడు అసద్ సహా కొందరు అనుచరులు ఎన్కౌంటర్లో చనిపోయారు.
నా భార్యను దోమలు కుడుతున్నాయని యువకుడు పోలీసులకు ఫిర్యాదు చేసాడు...దీంతో పోలీసులు ఆ యువకుడికి మస్కిటో కిల్లర్ తెచ్చిచ్చారు.
ప్రయాగ్రాజ్లోని ఉమేష్ పాల్ హత్య కేసులో పోలీసుల వేట కొనసాగుతోంది. ఉమేష్ పాల్ పై కాల్పులు జరిపిన మరో షూటర్ విజయ్ అలియాస్ ఉస్మాన్ ను పోలీసులు సోమవారం తెల్లవారు జామున ఎన్ కౌంటర్ చేశారు. ఉమేష్ పాల్ హత్యకేసుకు సంబంధించి తాజాగా పోలీసులు జరిపిన ఎ
బిహార్కు చెందిన నేహా సింగ్ భోజ్పురి జానపద గాయనిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. అనేక ప్రైవేటు పాటల్ని సోషల్ మీడియాలో విడుదల చేస్తూ ఫాలోయింగ్ సంపాదించుకుంది. కోవిడ్ సమయంలో కరోనాపై అవగాహన కల్పిస్తూ, ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఒక పాట విడుదల చ
యూపీలోని ఫరూఖాబాద్ లో విచిత్ర ఘటన చోటుచేసుకుంది. వరుడు 2100 నగదును లెక్కించలేక పోయాడు. విషయం తెలుసుకున్న వధువు కోపంతో ఊగిపోయింది. తనకు ఈ వరుడు వద్దంటూ వెళ్లిపోయింది. వధువు నిర్ణయంతో ఇరు కుటుంబాల మధ్య ఘర్షణ జరిగింది. చివరకు సమస్య పోలీస్ స్టేషన�
UP Police Tweet: ట్విట్టర్ను సొంతం చేసుకున్న అనంతరం నాటి నుంచి తన ట్వీట్లతో మరింత ఆసక్తి రేపుతున్నారు ఎలాన్ మస్క్. ఏదో ఒక సంచలన ప్రకటనలతో, కాంట్రవర్సీ వ్యాఖ్యలతో తరుచూ నెట్టింట్లో హల్చల్ చేస్తున్నారు. అందరికీ సెటైర్లు వేస్తూ హడావుడి చేస్తున్న మస్�
ఎలుకలు వందల కిలోల గంజాయిని తిన్నాయా..? కొంచెం వింతగానే ఉన్నా మీరు నమ్మాల్సిందే. ఎందుకంటే ఈ విషయం చెప్పింది ఎవరో కాదు.. స్వయంగా కోర్టుకు పోలీసులే ఈ విషయాన్ని చెప్పారు. పోలీసుల నివేదిక చూసి విస్తుపోయిన అదనపు జిల్లా జడ్జి..
ఉత్తరప్రదేశ్లోని అంబేద్కర్నగర్ జిల్లాలో దారుణం జరిగింది. రాజ్యాంగ నిర్మాత డా.బీఆర్ అంబేద్కర్ విగ్రహం ధ్వంసం చేయడాన్ని నిరసిస్తూ ఆందోళనకు దిగిన మహిళలపై పోలీసులు విచక్షణ రహితంగా దాడికి పాల్పడ్డారు. మహిళలని కూడా చూడకుండా లాఠీలు, పైపులు
సీఏఏ వ్యతిరేక నిరసనల సందర్భంగా ప్రభుత్వ ఆస్తుల్ని ధ్వంసం చేసినందుకుగాను, నష్టపరిహారంగా రూ.57 లక్షలు చెల్లించాలని 60 మంది ఆందోళనకారులకు ఉత్తర ప్రదేశ్ పోలీసులు నోటీసులు జారీ చేశారు.