Home » Update
దేశంలో కరోనా వైరస్ మహమ్మారి విశ్వరూపం కొనసాగుతోంది. నిత్యం దాదాపు 50వేల కేసులు, దాదాపు 700 మరణాలు నమోదవుతున్నాయి. నిన్న(జూలై 25,2020) ఒక్కరోజే దేశవ్యాప్తంగా 48వేల 661 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. దీంతో దేశంలో కరోనా కేసుల సంఖ్య 13లక్షల 85వేల 552కు చేరింది. ఇ�
కరోనా ప్రభావం అన్ని రంగాలపై పడినట్టే… క్రికెట్పైనా పడింది. దీంతో ఆటకు విరామం ఏర్పడింది. కరోనా నేపథ్యంలో పలు దేశాల టోర్నీలు వాయిదా పడ్డాయి. చివరికి T-20 World Cup నిర్వహణపైనా కరోనా ప్రభావం చూపుతోంది. దీంతో టీ20 ప్రపంచకప్ ఈ ఏడాది జరుగుతుందా… లేకా వ
అమెరికా, బ్రెజిల్ తరువాత భారతదేశంలో కరోనా వైరస్ సోకిన రోగుల సంఖ్య ప్రపంచంలో వేగంగా పెరుగుతోంది. భారతదేశంలో మొత్తం కరోనా సోకిన వారి సంఖ్య ఆరున్నర లక్షలకు మించిపోయింది. ఆరోగ్య మంత్రిత్వశాఖ తాజా సమాచారం ప్రకారం.. ఇప్పటివరకు 6 లక్షల 73 వేల 165 మందిక�
ఇళ్లకే పరిమితమైన, వారికి కరోనా ఎలా సోకింది..కేవలం నిర్లక్ష్యంతోనే… ఔను..మాస్క్లు ధరించకుండా.. వ్యక్తిగత శుభ్రత పాటించకపోవడంతోనే.. న్యూయార్క్లో దాదాపు వెయ్యిమంది కొత్తగా గత వారం వైరస్ బారిన పడ్డారు.. వారంతా నిత్యావసర వస్తువులు సరఫర�
ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 40 లక్షలు దాటింది. కరోనా మహమ్మారికి 2 లక్షల 76 వేల 216 మంది మృతి చెందారు. దాదాపు 14 లక్షల మంది ఈ వ్యాధిబారి నుంచి కోలుకున్నారు. ప్రపంచ వ్యాప్తంగా నిన్న మొత్తం 97వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అమెరికా, రష్యా, బ�
అల్లు అర్జున్, సుకుమార్ చిత్రానికి ‘పుష్ప’ అనే పేరు ఖరారు చేశారని సమాచారం..
ఏప్రిల్ 8న అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా కొత్త సినిమా అప్డేట్ రానుంది..
కోవిడ్ – 19 (కరోనా) వైరస్ ఇంకా తగ్గుముఖం పట్టడం లేదు. ఇంకా విజృంభిస్తోంది. చైనాలో పుట్టిన ఈ వైరస్ దేశ దేశాలకు పాకుతోంది. ఎంతో మంది ప్రాణాలను కబలిస్తోంది. చైనాలో మొత్తంగా 2 వేల 870 మంది చనిపోయారు. 35 వేల 329 మంది వైరస్ సోకి చికిత్స తీసుకుంటున్నారు. 41 వేల �
దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ సినిమా అప్డేట్స్ మార్చి నుంచి ప్రారంభం..
అక్కినేని అఖిల్ హీరోగా నటిస్తున్న ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్’ ఫస్ట్ సింగిల్ త్వరలో రిలీజ్ కానుంది..