Home » Update
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ద్విపాత్రాభినయం చేస్తున్న ‘రెడ్’ టీజర్ అప్డేట్..
జాతీయ జనాభ గణన (NPR), పౌరసత్వ సవరణ చట్టం (NRC)లకు వ్యతిరేకంగా ఎన్ని ఆందోళనలు జరుగుతున్నా కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గడం లేదు. దీనివల్ల ఎలాంటి భయం లేదని చెప్పుకొస్తోంది. పలు రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయి. దేశంలోని చాలా ప్రాంతాల్లో ఆందోళనలు, నిరస
కరోనా వైరస్ చైనాను గడగడాలిస్తోంది. ఈ వైరస్ ఎప్పుడు పోతుందా ? అని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ప్రధానంగా వుహాన్ శ్మశానంలా మారిపోయింది. వీధులన్నీ నిర్మానుష్యంగా కనపిస్తుండగా..ఆస్పత్రులన్నీ కిటకిటలాడుతున్నాయి. ఈ వైరస్ దాదాపు 30 దేశాల్లో వ�
జాతీయ జనాభా రిజిస్టర్(NPR)అప్ డేట్ కు కేంద్రప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇవాళ(డిసెంబర్-24,2019)ప్రారంభమైన కేంద్ర కేబినెట్ ఎన్పీఆర్ అప్ డేట్ ప్రపోజల్ కు ఆమోద్రముద్ర వేసింది. ఎన్పీఆర్ అప్ డేట్ చేయడం కోసం ప్రభుత్వం 8వేల500కోట్లు ఖర్చుచే
దిశ నిందితుల రీ పోస్టుమార్టంను గాంధీ హాస్పిటల్ మార్చురీలో ఎయిమ్స్ ఫోరెన్సిక్ నిపుణుల బృందం నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా నిందితుల శరీరాల్లో ఉన్న బుల్లెట్లపై ఒక క్లారిటీ వచ్చింది. ఎవరెవరి శరీరంలో ఎన్నెన్ని బుల్లెట్ గాయాలు ఉన్నాయో వైద్యు
ప్రస్తుతం కీలకమైన ధ్రువీకరణ పత్రాల్లో ఆధార్ కార్డు కూడా ఒకటి. మనం ఏ పని చేయలన్న ఆధార్ కార్డు కచ్చితంగా ఉండాల్సిందే. అయితే కొన్ని సందర్భాల్లో ఆధార్ ఎక్కడైనా పోవచ్చు. అలాంటి సమయంలో టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. చాలా ఈజీగా ఆధార్ కార్డును తిర�
దిశా హత్యాచారం కేసులో నలుగురు నిందితులు పారిపోతుండగా కాల్చి చంపేశారు పోలీసులు. డిసెంబర్ 06వ తేదీ శుక్రవారం తెల్లవారుజామున 3.30 గంటలకు ఈ ఘటన చోటు చేసుకుంది. సీన్ రీ కన్స్ట్రక్షన్లో భాగంగా నలుగురు నిందితులను (ఆరీఫ్, జొల్లు శివ, జొల్లు నవీన్, చెన�
తెలంగాణ రాష్ట్రంలో వాతావరణం మారిపోతోంది. అక్కడక్కడ చలి గాలులు ప్రారంభమయ్యాయి. రాత్రి వేళ ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. నైరుతి బంగాళాఖాతం నుంచి తూర్పు, మధ్య బంగాళాఖాతం వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోందని వాతావరణ అధికారులు వెల్లడించారు. మరోవైపు �
హుజూర్ నగర్ ఉప ఎన్నిక ఫలితాలు వెలువడుతున్నాయి. ఏకపక్షంగా ప్రభుత్వం వైపు హుజూర్ నగర్ నియోజకవర్గ ఓటర్లు నిలుస్తున్నారు. రౌండ్ రౌండ్కు టీఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డి దూసుకపోతున్నారు. 9వ రౌండ్ ముగిసే సరికి 19 వేల 200 ఓట్ల ఆధిక్యంలో టీఆర్ఎస్ అభ్యర్�
లక్షద్వీప్ ప్రాంతం నుంచి కర్ణాటక, రాయలసీమ మీదుగా ఏర్పడిన ఉపరితల ద్రోణి బలహీనంగా మారింది. దీంతో ఆగ్నేయ, దక్షిణ దిశ నుంచే గాలులు వీస్తున్నాయి. రాగల 48 గంటల్లో తెలంగాణలో వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. పలుచోట్ల ఉరుమ�