Home » UPSC
Trupti Bhatt : త్రీప్తి భట్ ఉత్తరాఖండ్లోని అల్మోరాలో ఉపాధ్యాయ కుటుంబంలో జన్మించింది. ఓ ఇంటర్వ్యూలో ఆమె ఒక మధ్య తరగతి కుటుంబంలో జన్మించానని చెప్పారు.
ఆ తర్వాత ఆమె యూపీఎస్సీ పరీక్ష రాయాలని నిర్ణయించుకున్నారు.
ESE Registration Reopen : అధికారిక నోటీసు ప్రకారం.. ఇప్పుడు ప్రిలిమినరీ పరీక్ష జూన్ 8, 2025న మెయిన్ పరీక్ష ఆగస్టు 10, 2025న నిర్వహించనున్నారు.
UPSC ESE 2024 Interview : యూపీఎస్సీ అధికారిక వెబ్సైట్ (upsc.gov.in)ను విజిట్ చేసి షెడ్యూల్ను చెక్ చేయవచ్చు. యూపీఎస్సీ ఈఎస్ఈ 2024లో పర్సనాలిటీ టెస్ట్ కోసం మొత్తం 617 మంది అభ్యర్థులు ఎంపికయ్యారు.
UPSC Exam System : అభ్యర్థుల కోసం అత్యాధునిక ఆధార్ ఆధారిత ఫింగర్ ఫ్రింట్ అథెంటికేషన్, ఫేస్ రికగ్నైజేషన్ పొందుపరచాలని కమిషన్ యోచిస్తోంది. అధునాతన డిజిటల్ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించాలని నిర్ణయించింది.
యూపీఎస్సీ నేతృత్వంలో రేపు (ఆదివారం) దేశవ్యాప్తంగా సివిల్స్ ప్రిలిమ్స్ పరీక్షలు జరగనున్నాయి. పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు పరీక్ష సెంటర్లకు ..
అభ్యర్థులు https://upsconline.nic.in/ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలి.
ఏడ్చే మగవారిని నమ్మద్దు అంటారు. అవి వెనుకటి రోజులట.. ఏడ్వని మగవారిని పెళ్లే చేసుకోవద్దు అంటున్నారు ఓ ఐఏఎస్ అధికారి. షాకయ్యారా? అలాగని అమ్మాయిలకు సూచిస్తున్నారు. ఎందుకో చదవండి.
ఈ పోస్టులకు ఎలాంటి రాత పరీక్ష ఉండదు. నిర్ణీత విద్యార్హతలు, అలాగే మనకు గతంలో ఉన్న పని అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని ఇంటర్వ్యూకు ఎంపిక చేస్తారు. మాస్టర్/గ్రాడ్యుయేట్తో సహా నిర్దిష్ట విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు అర్�
ప్రిలిమ్స్ పరీక్షలో అర్హత సాధించిన వారు సెప్టెంబర్ 15న మెయిన్స్ రాయొచ్చు.