Home » Urmila Matondkar
ఇటీవల కాలంలో సినీ సెలబ్రిటీలలో చాలా మంది విడాకులు తీసుకుంటున్నారు.
Urmila Matondkar : రంగేళీ ఊర్మిళా శివసేన పార్టీలో చేరేందుకు రంగం సిద్ధమైంది. సోమవారం ఆమె శివసేన పార్టీలో లాంఛనంగా చేరుతారంటూ ముంబై మీడియాలో వార్తలు వస్తున్నాయి. శివసేన తరఫున గవర్నర్ కోటాలో శాసనమండలికి ఊర్మిళాను పంపిస్తారని పార్టీ వర్గాలు అంటున్నాయ
Urmila Matondkar about Rangeela: సూపర్ స్టార్ రజినీకాంత్, కింగ్ నాగార్జున, అతిలోక సుందరి శ్రీదేవిలతో సినిమా చేయాలనుకున్న ఆర్జీవీ వాళ్లకు బదులు వేరే స్టార్లతో ఎందుకు సినిమా చేయాల్సి వచ్చింది. ఏంటా సంగతి.. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో రూపొందిన కల్ట్క్లాసిక్
బాలీవుడ్లో ప్రస్తుతం గందరగోళ పరిస్థితులు నెలకొని ఉన్నాయి. రాజకీయాల కారణంగా నటీనటుల మధ్య తీవ్ర వాగ్వాదం నడుస్తుంది. కంగానాతో మొదలైన గొడవ జయ బచ్చన్ రాజ్యసభలో బీజేపీ ఎంపీ రవి కిషన్తో తలపడగా.. లేటెస్ట్గా కంగనా రనౌత్ కావాలనే తనేదో బాధిత�
కేంద్రప్రభుత్వం చేసిన పౌరసత్వ సవరణ చట్టాన్ని రౌలత్ చట్టంతో పోలుస్తూ ఈ చట్టం చరిత్రలో నల్ల చట్టంగా మిగిలిపోతుందని ఉర్మిలా మతోండ్కర్ వ్యాఖ్యానించారు. ముంబైలో గురువారం (జనవరి 30,2020) గాంధీజీ 72వ వర్థంతి సందర్భంగా జరిగిన సభలో ఉర్మిళా మాట్లాడుతూ ఈ �
బాలీవుడ్ నటి ఊర్మిళా మటోండ్కర్ కాంగ్రెస్ పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ అప్పగించిన అన్నీ బాధ్యతలకు ఆమె రాజీనామా చేశారు. ముంబైలోని కాంగ్రెస్ పార్టీలో రాజకీయాలు కారణంగానే పార్టీకి తూరం అవుతున్నట్లు ఆమె ప్రకటించారు. ఏ
ఎన్నికలవేళ రాజకీయ నాయకులు ప్రచార హీట్ను పెంచేశారు. ఇప్పటికే రెండు దశల పోలింగ్ పూర్తి కాగా కేంద్రంలోని అధికార, ప్రతిపక్ష పార్టీలు ఒకదానిపై మరొకటి విమర్శలు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో ఇటీవల కాంగ్రెస్లో చేరిన ప్రముఖ నటి ఊర్మిళా మతోండ్కర్ బ
ముంబై : ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో చేరిన నటి ఊర్మిళ కాంగ్రెస్ పార్టీ తరపున ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలో ఊర్మిళ కేసు నమోదైంది. ‘హిందుత్వం అత్యంత ప్రమాదకరమైన మతం’ అంటూ హిందుత్వాన్ని కించపరిచేలా ఊర్మిళ మంటోడ్కర్పై వ్యాఖ్యానించారని బీజేపీ
కాంగ్రెస్ లో చేరిన ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ ఊర్మిళ మటోండ్కర్ కు లోక్ సభ టిక్కెట్ కన్ఫార్మ్ అయింది.
వెటరన్ బాలీవుడ్ బ్యూటీ ఊర్మిళా మాటోండ్కర్ కాంగ్రెస్లో చేరబోతోందా..ఔననే అంటున్నారు కాంగ్రెస్ నేతలు..అంత స్పష్టంగా చెప్పడం లేదు కానీ కుదిరితే ఏకంగా లోక్సభ బరిలో కూడా పోటీకి ఆమె దిగుతున్నారని ప్రచారం సాగుతోంది. దీంతో బాలీవుడ్తో పాటు ముంబై