Home » US
ఇంగ్లాండ్కు చెందిన ఆస్ట్రాజెనెకా కంపెనీ.. అతి పెద్ద సంఖ్యలో కరోనా వైరస్ హ్యూమన్ ట్రయల్స్ ను అమెరికాలో స్టార్ట్ చేసినట్లు వెల్లడించింది. ఇందులో ఒకేసారి 30వేల మంది యువకులు పాల్గొననున్నారు. కొవిడ్ వ్యాక్సిన్ డెవలప్మెంట్ కోసం శ్రమిస్తున్న వ�
5 countries of armed forces : ఈ ప్రపంచంలో ఎక్కడకెళ్లినా అమెరికా సైన్యం కనిపిస్తుంది. ఒకేసారి నాలుగైదు చోట్ల దాడులు చేస్తుంది. టెర్రరిజంపై ప్రపంచ వ్యాప్తంగా పోరాటం చేస్తోంది. తన ఆయుధాలను ప్రయోగించి చూస్తోంది. ఇక్క చైనా నాలుగడుగులు వెనక్కు ఉంది. యుద్ధ అనుభవం ల
అమెరికా అధ్యక్షుడి ప్రత్యేక విమానం ఎలా ఉంటుంది. అలాంటివే భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతిలు ఉపయోగించనున్నారు. ప్రత్యేక బోయింగ్ 777-300ER VVIP విమానాలను క్షిపణి దుర్భేద్యంగా రూపకల్పన చేశారు. ఈ విమానాలు ఆగస్టు చివరి వారంలో ర�
కరోనా వైరస్ మహమ్మారి యావత్ ప్రపంచాన్ని వణికిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య ఇప్పటికే 2కోట్ల 25లక్షలు దాటింది. ఇప్పటివరకు 8లక్షల మందిని కొవిడ్ బలితీసుకుంది. దీంతో ఇంకా ఎంతకాలం ఈ మహమ్మారి పీడిస్తుందో అని జనాలు ఆందోళన చెందుతున్నారు
భారత సంతతికి చెందిన అమెరికన్లు తొలిసారి త్రివర్ణ పతాకాన్ని టైమ్స్ స్క్వేర్ వద్ద ఎగరేయనున్నారు. న్యూయార్క్ లో మన జాతీయ జెండా ఎగరడం ఇదే ప్రథమం. ట్రై స్టే ఏరియాకు చెందిన ద ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అసోసియేట్స్ (ఎఫ్ఐఏ) 2020 ఆగష్టు 15న చరిత్ర సృష్టించనున్�
అదృష్టం తలుపు తట్టడం అంటే ఇదేనేమో..ఒకటి కాదు..రెండు కాదు..ఏకంగా 25 లాటరీలు గెలుచుకుని..లక్షాధికారి అయిపోయాడు. నక్క తోక తొక్కాడేమో సరదగా అంటున్నారు. ఒక్క లాటరీ వస్తే..బాగుంటుందేమోనని అనుకుంటుంటారు. ఇతనికి అన్ని లాటరీలు దక్కడంతో వార్తల్లోకి ఎక్క�
అమెరికాను వణికిస్తోన్న మహమ్మారి గురించి చైనా, రష్యాలు జాలికురిపిస్తున్నాయి. కొవిడ్-19 వ్యాక్సిన్ కారణంగా కొన్ని దశాబ్దాల పాటు తీరని నష్టం సంభవిస్తుందని డబ్ల్యూహెచ్ వో ముందుగానే వార్నింగ్ ఇచ్చింది. WHO గ్లోబల్ ఎమర్జెన్సీ ప్రకటించిన ఆరు నెలలక
కరోనా వైరస్ సంక్రమణ తర్వాత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనాపై తన దూకుడు వైఖరిని కొనసాగిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే టిక్టాక్ని బ్యాన్ చేస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. చైనా తన గూఢచార కార్యకలాపాలకు ఈ యాప్ని వినియోగ�
దేశంలో విద్యలో కేరళ ఎప్పుడు ముందు వరుసలోనే ఉంటుంది. విద్యకు సంబంధించి కొత్త విధానాలను అవలంభించడం కేరళకు సాటి మరొకటి లేదనే చెప్పాలి. కరోనా వైరస్ వ్యాప్తితో లాక్ డౌన్ విధించడంతో స్కూళ్లు మూతపడ్డాయి. విద్యార్థులకు డిజిటల్ తరుగతులు అందించేంద�
ప్రపంచాన్ని వణకిస్తోన్న కరోనా మహమ్మారి 15 మిలియన్ల మందికి పైగా సోకింది.. ప్రపంచవ్యాప్తంగా 630,000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఒక వ్యాక్సన్పై ప్రపంచ దేశాల్లోని ప్రజలంతా ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అంతర్జాతీయంగా క్లినికల్ ట్రయల్స్లో 25 పొటె�