Home » US
అంతరిక్షంలో లైవ్ శాటిలైట్ను కూల్చే వెపన్ ని సొంతం చేసుకోవడం ద్వారా భారత్ అంతరిక్ష శక్తిగా అవతరించింది. మిస్సైల్ ద్వారా శాటిలైన్ ను కూల్చే ప్రయోగాన్ని సక్సెస్ ఫుల్ గా
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చాలా విషయాల్లో ఆయన హాట్ టాపిక్. ఇప్పుడు మార్కెట్ లో ఆయన బొమ్మతో తయారు చేసిన టాయ్ లెట్ బ్రష్ లు హల్ చల్ చేస్తున్నాయి. సాక్షాత్తు అమెరికా అధ్యక్షుడు పేరుతో బ్రష్ లంటే మాటలా మరి..ఇప్పుడవి అందరి దృష్టిని ఆక�
భారత్ లో కొత్తగా 6 అణు కేంద్రాలు ఏర్పాటు కానున్నాయి. అగ్రరాజ్యం అమెరికా వీటి ఏర్పాటుకు సహకారం అందించనుంది. భారత్-అమెరికా మధ్య అణు సహకారానికి సంబంధించి 2008 అక్టోబర్ లో ద్వైపాక్షిక ఒప్పందం కుదిరింది. పౌర సంబంధ అణు కేంద్రాల ఏర్పాటుకు సహకరిస్తామ�
లాడెన్ కుమారుడు అమెరికాపై దాడులు చేస్తామని హెచ్చరికలు చేస్తున్నాడని, ఆల్ ఖైదా గ్రూప్ కి నేతగా ఎదుగుతున్నాడని స్టేట్ డిపార్ట్ మెంట్ ఓ ప్రకటనలో తెలిపింది. హమ్ జా.. ఏ దేశంలో ఉన్నా అతడు ఉన్న లొకేషన్ చెప్తే చాలు రూ.8 కోట్లు ఇస్తామని ప్రకటించింది. స�
ప్రపంచమంతా ఆశక్తిగా ఎదురుచూసిన ట్రంప్-కిమ్ ల మధ్య భేటీ గురువారం(ఫిబ్రవరి-28,2019) ఎలాంటి ఒప్పందం కుదరకుండానే అర్థంతరంగా ముగిసింది. షెడ్యూల్ ప్రకారం ఉన్న కార్యక్రమాల్లో పాల్గొనకుండా హోటల్ నుంచి ఇద్దరు వెళ్లిపోయారు. వియత్నాం రాజధాని హనోయ్ లోన�
ఉగ్రవాదంపై భారత్ చేస్తున్న పోరు సత్ఫలితాలను ఇస్తోంది. అంతర్జాతీయంగా మద్దతు పెరుగుతోంది. పాక్ ఏకాకి అయిపోతోంది. పుల్వామా ఉగ్రదాడి అనంతరం భారత్ తీసుకుంటున్న చర్యలకు పలు దేశాలు మద్దతు పలుకుతున్నాయి. పాక్కు అమెరికా గట్టి వార్నింగ్ చేసింది. ఉ
ఆర్టిస్టులు పెయింటింగ్ ఎలా వేస్తారు. సిల్లీ క్వశ్చన్. బ్రష్ తో వేస్తారు కదూ. లేదా కలర్స్ కలిపి పెయిటింగ్స్ వేస్తారు. అదీకాకుంటే శాండ్ ఆర్ట్..నెయిల్ ఆర్ట్ ఇవన్నీ పెయింటింగ్స్ వేస్తుంటారు. వారి వారి అభిరుచుల మేరకు వారు పెయింటింగ్స్ వేస్తుంటార
అమెరికా వెళ్లాలనే లక్ష్యం నెరవేరింది. వీసాతో ఫ్లయిట్ ఎక్కింది. అగ్రరాజ్యంలో అడుగుపెట్టింది. ఇది జరిగింది 2015లో. ఫర్మింగ్ టన్ వర్సిటీలో చదువుతోంది. అది ఫేక్ అని తేలింది. పోలీసులు అరెస్ట్ చేశారు.
విదేశాల్లో మాదక ద్రవ్యాల స్మగ్లింగ్ మాఫియా యధేచ్చగా కొనసాగుతోంది. అంతర శరీర భాగాల్లో డ్రగ్స్ దాచేసి గుట్టుచప్పుడు కాకుండా విదేశాలకు స్మగ్లింగ్ చేస్తున్న ఘటనలు నిత్యం వెలుగుల్లోకి వస్తున్నాయి.
మానవ చరిత్రలోని అత్యంత ప్రమాదకరమైనది సిగరెట్. సాధారణంగా మన దేశంలో పొగ తాగడానికి కనీస వయసు 18 ఏళ్లు. దాదాపు అన్ని రాష్ర్టాల్లో ఈ వయసు దాటిన వాళ్లకే పొగాకు ఉత్పత్తులు అమ్ముతారు. కానీ ఒక్క హవాయి రాష్ట్రంలో మాత్రం ఈ పరిమితి 21 ఏళ్లుగా ఉంది. అయితే ఇ�