Home » US
ఉక్కు (ఇనుము) అంటే చాలా బలమైనది..బరువైనది కూడా. కానీ ఉక్కు కంటే గట్టిగా ఉండే వస్తువేమన్నా ఉందా? ఉంటుందా? అంటే ఉంది అంటున్నారు అమెరికా సైంటిస్టులు. అదేటంటే ప్లాస్టిక్. అదేంటి ప్లాస్టిక్ చాలా తేలిగ్గా ఉంటుంది..ఇనుము పోలికేంటి అనే డౌట్ వస్తుంది. అ�
భారత ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా వెళ్లేందుకు పాకిస్తాన్ ఎయిర్ స్పేస్లోకి అనుమతించాలని పాక్ను భారత్ అనుమతి అడిగింది.
టెన్నిస్ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన యూఎస్ ఓపెన్ మహిళల సింగిల్స్ ఫైనల్లో బియాంక ఆండ్రిస్కూ ఛాంపియన్గా నిలిచింది. ఈ ఏడాది సూపర్ ఫామ్తో దూసుకెళుతున్న ఈ టీనేజర్ కెరీర్లోనే అతి పెద్ద విజయాన్ని సాధించింది. కేవలం నాలుగు గ్రాం�
ప్రధానమంత్రి నరేంద్ర మోడీని మరో అవార్డు వరించింది. ఇటీవలే ప్రధాని మోడీకి యుఏఈ అత్యున్నత పౌర పురస్కారం ‘ఆర్డర్ ఆఫ్ జాయేద్’ను ప్రదానం చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్, ఆయన భార్య మిలిందా గేట్స్ ఆధ్వర్యంల�
భారతీయ పౌరుల కోసం వీసా దరఖాస్తు ప్రక్రియను అమెరికా సులభతరం చేస్తోంది. సెప్టెంబర్ 1 నుంచి ఇండియాలో కొన్ని అమెరికా వీసాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు ఇంటర్వ్యూ నుంచి మినహాయింపు లభించనుంది. ఈ మేరకు అమెరికా కాన్సులేట్ ట్రావెల్ ఏజెంట్ అసోసి
మీ ఇంటి కాలింగ్ బెల్ మోగింది అంటే ఎవరు వచ్చారా అనుకుంటాం.. పేపర్ వాడో.. పాలవాడో లేదా బంధువులో.. లేదా స్నేహితులో అనుకుంటాం. కాలింగ్ బెల్ మోగింది కదాని గబగబా వచ్చి తలుపు తీయొద్దండోయ్.. అదేంటి కాలింగ్ బెల్ మోగితే తలుపు తీయకుండా ఎలా ఉంటాం అనుకుంట�
వాషింగ్టన్: అమెరికాలోని బూస్టన్ బీచ్లో తెలంగాణ విద్యార్థి గల్లంతయ్యాడు. ఈస్టర్ పండుగ సందర్భంగా స్నేహితులతో సరదాగా గడిపేందుకు బీచ్ కు వెళ్లిన శ్రావణ్ కుమార్ గల్లంతయ్యాడు. దీంతో అతని స్నేహితులు రెస్క్యూ టీమ్ కు సమాచారమందించారు. వెంటనే ఘ�
అమెరికా: వరల్డ్ మోస్ట్ వాంటెడ్ టెర్రిస్ట్, జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజార్ విషయంలో చైనా తీరుపై అగ్రరాజ్యం అమెరికా సీరియస్ అయ్యింది. చైనాకి వార్నింగ్ ఇచ్చినంత పని
మనుషులకైనా..జంతువులకైనా నోరు ఒక్కటే ఉంటుంది. కానీ కొన్ని కారణాల వల్ల వింత వింత జననాలు జరగుతుంటాయి. ఇటువంటిదే టాడ్ అనే ఈ కుక్క రెండు నోరులతో పుట్టింది. సాధారణంగా ఉండే ‘తలలో మరో నోరు’తో జన్మించింది. చెవి ఉండాల్సిన చోట దానికి మరో నోరు ఉంది. అంత�
ఐక్య రాజ్య సమితిని అమెరికా బలహీనపరుస్తోందని గురువారం(మార్చి-28,2019) చైనా ఆగ్రహం వ్యక్తం చేసింది. భారత్ లో అనేక ఉగ్రదాడులకు పాల్పడిన పాక్ ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజర్ ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించే అంశాన్ని అమెరికా మరింత జటిలం