Home » US
ఐసిస్ చీఫ్ అబు బకర్ అల్ బాగ్దాదీని హతామార్చిన ‘ఆపరేషన్ బాగ్దాదీ’ వీడియోను అమెరికా రక్షణ విభాగం పెంటగాన్ బుధవారం (అక్టోబర్ 30)న రిలీజ్ చేసింది. మీడియా సమావేశంలో పెంటగాన్ బ్లాక్ అండ్ వైట్ కలర్ లో ఉన్న ఈ వీడియోను రిలీజ్ చేసింది. సిరియాలోని ఇ�
అమెరికా వలస వ్యతిరేక సంస్కరణల్లో భాగంగా డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం H-1B వీసాల జారీపై కఠినంగా వ్యవహరిస్తోంది. 2018-19 ఆర్థిక సంవత్సరంలో వచ్చిన అన్ని తాజా H-1B వీసా దరఖాస్తులను తిరస్కరించింది. కనీసం 25శాతం వరకు హెచ్-1బీ వీసా దరఖాస్తులను ట్రంప్ ప్రభుత్వం �
ఐసిస్ ఉగ్రసంస్థ చీఫ్ అబు బకర్ అల్ బాగ్దాదీని తన చివరి గడియల్లో అమెరికా సైన్యానికి చెందిన శునకాలు తరిమి తరిమి వెంటాడాయి. అయితే ఈ వేటలో ఓ జాగిలం స్వల్ప గాయాలపాలైంది. కానీ తనకిచ్చిన డ్యూటీని మత్రం పక్కాగా పూర్తి చేసింది. ఓ కరడుగట్టిన ఉన్మాది..
ఐసిస్ ఉగ్రసంస్థ చీఫ్ అబూ బకర్ ఆల్-బాగ్దాదీ చనిపోయినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ ఇవాళ(అక్టోబర్-27,2019)ప్రకటించారు. వైట్ హౌస్ లో ట్రంప్ మాట్లాడుతూ…సిరియాలో డెడ్ ఎండ్ టన్నెల్లో అమెరికా స్పెషల్ ఫోర్స్ ఆపరేటర్లు అబూ బకర్ ని గుర్తిం�
భార్యను హత్య చేసిన అహ్మదాబాద్ కు చెందిన భద్రేశ్ కుమార్ పటేల్ అనే వ్యక్తిని పట్టి ఇస్తే రూ.70 లక్షల నగదు పారితోషకం ఇస్తామని అమెరికాకు చెందిన ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్ బీఐ) ప్రకటించింది. తమ కళ్లు కప్పి తిరుగుతున్న అతి ముఖ్యమైన పది మం�
అమెరికాలో యుద్ధ విమానం కుప్పకూలిపోయింది. ఈ ఘోర ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు. ఈ ఘటన ఈశాన్య అమెరికా రాష్ట్రం కనెక్టికట్లోని బ్రాడ్లీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లో బుధవారం (అక్టోబర్ 2) ఉదయం 10 గంటలకు జరిగింది.ఇది రెండవ ప్రపంచ యుద్ధం నాటి బీ-17 బా
సీనియర్ కాంగ్రెస్ లీడర్,తిరువనంతపురం ఎంపీ శశిథరూర్ చేసిన ఓ ట్వీట్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. పరిణతి గల వ్యక్తే గాక.. వాక్చాతుర్యం గల నేత కూడా పేరుపొందిన థరూర్ అప్పుడప్పుడూ తన ట్వీట్లతో నెటిజన్లను తికమక పెడుతుంటారు. అందుకు వారి ను�
నమో మోడీ నినాదాలతో మార్మోగిన హ్యూస్టన్ మార్మోగిపోయింది. అమెరికాలోని హ్యూస్టన్ లోని ఎన్ఆర్ జీ స్టేడియంలో జరుగుతున్న హౌడీ మోడీ కార్యక్రమానికి భారత ప్రధాని నరేంద్రమోడీ హాజరయ్యారు. మోడీ వేదికపైకి రాగానే నమో నినాదాలతో సభ మార్మోగిపోయింది. భార�
అమెరికా పర్యటనలో భాగంగా శనివారం రాత్రి 11 గంటల సమయంలో భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ హూస్టన్ చేరుకున్న విషయం తెలిసిందే. హ్యూస్టన్ జార్జి బుష్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో ఘనస్వాగతం లభించింది. ట్రేడ్ అండ్ ఇంటర్నేషనల్ అఫైర్స్ డైరెక్ట�
పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ ప్రత్యేక విమానంలో అమెరికా చేరుకున్నారు. రెండ్రోజులుగా సౌదీ అరేబియాలో పర్యటిస్తున్న ఇమ్రాన్.. సౌదీ అరేబియా రాకుమారుడైన మొహమ్మద్ బిన్ సల్మాన్ విమానంలో ప్రయాణం చేసి అమెరికాకు వెళ్లారు. సౌదీ రాకుమారుడే స�