Home » US
టాప్ ఇరానియన్ మిలటరీ కమాండర్ ఖాసిమ్ సొలేమనిని అమెరికా దళాలు చంపేయడంతో ఇరాన్-అమెరికా దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఏ క్షణంలో యుద్ధం వస్తుందో ఎవరూ చెప్పలేని పరిస్థితి. అమెరికాపై పగ తీర్చుకుంటామని ఇరాన్ చెబుతోంది. తమ కమాండర్ని చంపిన�
ఇరాన్ సీనియన్ మిలిటరీ అధికారి ఖాసీం సొలీమానిని హత్యచేసిన డొనాల్డ్ ట్రంప్… తన దుందుడుకు చర్యను సమర్ధించుకోవడానికి ఎక్కడెక్కడో సంగతలూ చెప్పాడు. 2012 ఢిల్లీలో జరిగిన ఇజ్రాయిల్ రాయబారి కారు బాంబు ఘటనకు సొలీమానినే కారణమని అనేశారు. భారత్ కూడా త�
బాగ్దాద్ ఎయిర్ పోర్ట్ దగ్గర్లో శుక్రవారం(జనవరి-3,2020) కారులో వెళ్తున్న టాప్ ఇరానియన్ మిలటరీ కమాండర్ ఖాసిమ్ సొలేమనిపై అమెరికా దళాలు జరిపిన వైమానిక దాడిలో సొలేమని ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఇరాన్ రాజధాని టెహ్రాన్లో సోమవారం(జనవరి-
అమెరికా ఇరాన్ మధ్య ఏం జరగబోతోంది. దెబ్బకి దెబ్బ తీయడమే ఇరాన్ చేయబోతోందా? అదే జరిగితే అమెరికా అణ్వాయుధం వాడేందుకు సిద్ధమైందా? ప్రస్తుత పరిణామాలు,
అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ మరోసారి రెచ్చిపోయారు. ఇరాన్లోని మరో 52 సైట్లపై దాడి చేయనున్నట్లు తెలిపాడు. మరింత వేగంగా మునుపెన్నడూ లేనంతగా దాడి చేస్తామన్నాడు. అమెరికా ఆస్తులను నాశనం చేయాలని ఇస్లామిక్ రిపబ్లిక్ అటాక్ చేస్తే తాము ఊర�
ఇరాన్.. అమెరికాల మధ్య యుద్ధం వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ సమయంలో చమురు ఉత్పత్తులకు ప్రధాన కేంద్రమైన ఇరాన్కు నష్టం వాటిల్లితే ధరలు కచ్చితంగా పెరుగుతాయంటున్నారు నిపుణులు. ప్రపంచంలో మూడో వంతు ఆయిల్ ఉత్పత్తుల అవసరాలు తీరుస్తున్న ఇరాన్.. యు�
పశ్చిమాసియాలో యుద్ధమేఘాలు కమ్ముకొన్నాయి. ఇరాక్లో అమెరికా చేపట్టిన డ్రోన్ దాడిలో ఇరాన్ జనరల్ ఖాసిం సులేమానీ చనిపోయారు. దీనికి తీవ్ర ప్రతీకారం తప్పదని ఇరాన్ హెచ్చరించింది. కొన్నాళ్లుగా ఉప్పూ నిప్పుగా ఉన్న అమెరికా, ఇరాన్ల మధ్య ఒక్కసా�
ఇరాన్ టాప్ కమాండర్ ఖాసీం సోలెమన్ను అమెరికా హతమార్చడంతో ఇరు దేశాల మధ్య యుద్ధవాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో ఇరాక్లోని తమ పౌరులకు అమెరికా అత్యవసర మార్గదర్శకాలు జారీ చేసింది. ప్రస్తుతమున్న ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా అమెరికా పౌరులు తక�
బాగ్దాద్ అంతర్జాతీయ ఎయిర్ పోర్టుపై దాడి చేసి ఇరాన్ సైనిక ఉన్నతాధికారి ఖాసిమ్ సొలైమనిని అమెరికా దళాలు హతమార్చిన సంగతి తెలిసిందే. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్
సుందర్ పిచాయ్.. సత్య నాదెళ్ల సాఫ్ట్ వేర్ రంగంలో అత్యున్నత పదవులను అధిష్టించి అగ్రరాజ్యాన్ని శాసిస్తున్నారు. ఇప్పుడు మరో భారత-అమెరికన్ అమెరికాలోని అత్యున్నత పదవి చేపట్టింది. అంతేకాదు ఈ పదవి చేపట్టిన తొలి మహిళగానూఘనత సాధించింది. అమెరికా ప్ర�