US

    ట్రంప్ కు మిలటరీ అధికారాలు తగ్గిస్తూ…పార్లమెంట్ లో ఓటింగ్

    January 6, 2020 / 12:42 PM IST

    టాప్ ఇరానియన్ మిలటరీ కమాండర్ ఖాసిమ్ సొలేమ‌నిని అమెరికా ద‌ళాలు చంపేయడంతో ఇరాన్-అమెరికా దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఏ క్షణంలో యుద్ధం వస్తుందో ఎవరూ చెప్పలేని పరిస్థితి. అమెరికాపై పగ తీర్చుకుంటామని ఇరాన్ చెబుతోంది. తమ కమాండర్‌ని చంపిన�

    ఇరాన్-అమెరికా గొడవలో ఇండియా ఎలా చిక్కుకుందంటే?

    January 6, 2020 / 10:32 AM IST

    ఇరాన్ సీనియన్ మిలిటరీ అధికారి ఖాసీం సొలీమానిని హత్యచేసిన డొనాల్డ్ ట్రంప్… తన దుందుడుకు చర్యను సమర్ధించుకోవడానికి ఎక్కడెక్కడో సంగతలూ చెప్పాడు. 2012 ఢిల్లీలో జరిగిన ఇజ్రాయిల్ రాయబారి కారు బాంబు ఘటనకు సొలీమానినే కారణమని అనేశారు. భారత్ కూడా త�

    సోలేమని అంతిమయాత్రలో లక్షల మంది…కన్నీళ్లు పెట్టుకున్న సుప్రీం లీడర్

    January 6, 2020 / 09:30 AM IST

    బాగ్దాద్ ఎయిర్ పోర్ట్ దగ్గర్లో శుక్రవారం(జనవరి-3,2020) కారులో వెళ్తున్న టాప్ ఇరానియన్ మిలటరీ కమాండర్ ఖాసిమ్ సొలేమ‌నిపై అమెరికా ద‌ళాలు జరిపిన వైమానిక దాడిలో సొలేమ‌ని ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఇరాన్ రాజ‌ధాని టెహ్రాన్‌లో సోమవారం(జనవరి-

    ఎర్ర జెండా ఎగరేశారు : ఇక మూడో ప్రపంచ యుద్ధమే..?

    January 6, 2020 / 02:56 AM IST

    అమెరికా ఇరాన్ మధ్య ఏం జరగబోతోంది. దెబ్బకి దెబ్బ తీయడమే ఇరాన్ చేయబోతోందా? అదే జరిగితే అమెరికా అణ్వాయుధం వాడేందుకు సిద్ధమైందా? ప్రస్తుత పరిణామాలు,

    ఇరాన్‌ను ఈ సారి ఇంకా గట్టిగా కొడతాం: ట్రంప్

    January 5, 2020 / 10:15 AM IST

    అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ మరోసారి రెచ్చిపోయారు. ఇరాన్‌లోని  మరో 52 సైట్లపై దాడి చేయనున్నట్లు తెలిపాడు. మరింత వేగంగా మునుపెన్నడూ లేనంతగా దాడి చేస్తామన్నాడు. అమెరికా ఆస్తులను నాశనం చేయాలని ఇస్లామిక్ రిపబ్లిక్ అటాక్ చేస్తే తాము ఊర�

    ఇరాన్ చమురు ధరలు పెంచేస్తుందా..

    January 4, 2020 / 04:17 PM IST

    ఇరాన్.. అమెరికాల మధ్య యుద్ధం వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ సమయంలో చమురు ఉత్పత్తులకు ప్రధాన కేంద్రమైన ఇరాన్‌కు నష్టం వాటిల్లితే ధరలు కచ్చితంగా పెరుగుతాయంటున్నారు నిపుణులు. ప్రపంచంలో మూడో వంతు ఆయిల్ ఉత్పత్తుల అవసరాలు తీరుస్తున్న ఇరాన్.. యు�

    గల్ఫ్‌లో కోటి మంది భారతీయులు : భయపెడుతున్న యూఎస్ – ఇరాన్ ఉద్రిక్తత

    January 4, 2020 / 06:58 AM IST

    పశ్చిమాసియాలో యుద్ధమేఘాలు కమ్ముకొన్నాయి. ఇరాక్‌లో అమెరికా చేపట్టిన డ్రోన్‌ దాడిలో ఇరాన్‌ జనరల్‌ ఖాసిం సులేమానీ చనిపోయారు. దీనికి తీవ్ర ప్రతీకారం తప్పదని ఇరాన్‌ హెచ్చరించింది. కొన్నాళ్లుగా ఉప్పూ నిప్పుగా ఉన్న అమెరికా, ఇరాన్‌ల మధ్య ఒక్కసా�

    అమెరికా – ఇరాన్ మధ్య యుద్ధమేఘాలు

    January 4, 2020 / 04:21 AM IST

    ఇరాన్‌ టాప్‌ కమాండర్‌ ఖాసీం సోలెమన్‌ను అమెరికా హతమార్చడంతో ఇరు దేశాల మధ్య యుద్ధవాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో ఇరాక్‌లోని తమ పౌరులకు అమెరికా అత్యవసర మార్గదర్శకాలు జారీ చేసింది. ప్రస్తుతమున్న ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా అమెరికా పౌరులు తక�

    వాడు చచ్చాడు.. అంటూ సంబరాలు చేసుకున్న ప్రజలు

    January 3, 2020 / 11:39 AM IST

    బాగ్దాద్‌ అంతర్జాతీయ ఎయిర్ పోర్టుపై దాడి చేసి ఇరాన్‌ సైనిక ఉన్నతాధికారి ఖాసిమ్ సొలైమనిని అమెరికా దళాలు హతమార్చిన సంగతి తెలిసిందే. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్‌ ట్రంప్‌

    మరో భారత అమెరికన్‌కు కీలకపదవి

    December 23, 2019 / 01:54 AM IST

    సుందర్ పిచాయ్.. సత్య నాదెళ్ల సాఫ్ట్ వేర్ రంగంలో అత్యున్నత పదవులను అధిష్టించి అగ్రరాజ్యాన్ని శాసిస్తున్నారు. ఇప్పుడు మరో భారత-అమెరికన్ అమెరికాలోని అత్యున్నత పదవి చేపట్టింది. అంతేకాదు ఈ పదవి చేపట్టిన తొలి మహిళగానూఘనత సాధించింది. అమెరికా ప్ర�

10TV Telugu News