Home » US
చైనాలో కరోనా వైరస్ మరణ మృదంగం మోగిస్తోంది. ఇప్పటికే వైరస్ బారిన పడి 730 మందికి పైగా మృత్యువాత పడ్డారు. మరోవైపు కరోనా వైరస్ ను ఎదుర్కొవడానికి ప్రపంచ దేశాలకు అమెరికా ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది.
సోషల్ మీడియా ప్లాట్ ఫాంలపై చైల్డ్ పోర్న్ వీడియోలు భారత్ నుంచే ఎక్కువయ్యాయట. ఐదు నెలలుగా దాదాపు 25వేల పిల్లల అశ్లీల వీడియోలు అప్లోడ్ అవుతున్నాయని రిపోర్ట్ లు చెబుతున్నాయి. అమెరికాలోని నేషనల్ సెంటర్ ఫర్ మిస్సింగ్ అండ్ ఎక్స్ప్లోయిటెడ్ చిల్�
‘బర్త్ టూరిజం’ను నిరోధించే దిశగా అమెరికా కొత్త వీసా నిబంధనలను తీసుకువచ్చింది. అమెరికాలో జన్మిస్తే తమ పిల్లలకు ఆ దేశ పౌరసత్వం లభిస్తుందనే ఉద్దేశంతో అమెరికాకు వచ్చే గర్భిణులు లక్ష్యంగా ఈ నిబంధనలను రూపొందించారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. కశ్మీర్ వివాదంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్ విషయంలో పాకిస్తాన్, భారత్ మధ్య జరుగుతున్న వివాదాలను పరిశీలిస్తున్నామని ట్రంప్ చెప్పారు. అవసరమైతే.. కశ్మీర్ వివాదం విషయంలో పాకిస్తాన్, భారత్ కు సాయం చేస్తా
ఏదైనా రెస్టారెంట్కు వెళామనుకోండి. చక్కగా మనకు కావాల్సిన ఫుడ్ ఆర్డర్ ఇచ్చి తినాలి. అంతేగానీ పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేయటం..తిక్క తిక్కగా మాట్లాడకూడదు. అలా మాట్లాడితే తినకపోయినా బిల్ కట్టాల్సిందే అనే రూల్ ఉందనుకోండి…ఏం చేస్తాం..నోరు అదుపుల�
అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఫిబ్రవరిలో భారత్కు రావాలని ప్లాన్ చేస్తున్నాడు. తొలి సారి భారత్ లో పర్యటించాలనుకుంటున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. సీఏఏ వ్యతిరేక ఆందోళనలు, ఎన్నార్సీ వంటి వ్యవహారాలు ముగిసిన తర్వాత పర్యటన ఉండనుందట
ట్రంప్ హెచ్చరించినా ఇరాన్ ఏమాత్రం తగ్గడం లేదు. అమెరికా సైనికులే లక్ష్యంగా దాడులకు దిగుతోంది.
అమెరికాపై ఇరాన్ సైబర్ దాడి చేయబోతుందా? అంటే అవునునే అంటున్నాయి నిఘా వర్గాలు. సైబర్ దాడులు చేయడంలో దిట్టగా పేరొందిన ఇరాన్ ఏ క్షణమైనా సైబర్ ఎటాక్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని సైబర్ సంబంధిత వర్గాలు హెచ్చరిస్తున్నాయి. ఒకవైపు అమెరికా, ఇరాన్ మ
ఇరాన్, అమెరికా మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ప్రపంచ యుద్ధం ఆరంభమైనట్టేనా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఇరాన్ ఆర్మీ కమాండర్ ఖాసిం సులేమాని హత్య
ఇరాన్, అమెరికా మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఇరాన్ ఆర్మీ చీఫ్ సులేమాని హత్య తర్వాత ప్రతీకారంతో రగిలిపోతున్న ఇరాన్.. అమెరికా దళాలే లక్ష్యంగా దాడులకు దిగింది.