Home » US
అమెరికాలోని ఐదు యూనివర్శిటీల్లో పీహెచ్డీ చేసేందుకు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ రీసెర్చ్ స్కాలర్ శిల్పి మండల్ ఎంపికైంది. ఈ విషయాన్ని యూనివర్సిటీ పీఆర్ఓ ఆశీష్ జెకాబ్ వెల్లడించారు. యూనివర్సిటీలోని మ్యాథమెటికల్ సైన్సెస్ 5వ స�
ఆన్లైన్ రిటైలర్ అమెజాన్.కామ్ కోసం పనిచేస్తున్న ఉద్యోగి మంగళవారం కరోనా వైరస్ బారిన పడ్డాడు. అమెరికాలో పనిచేస్తున్న వ్యక్తికి కరోనా సంక్రమించినట్లు అధికారులు తేల్చారు. ‘కరోనా సోకిన వ్యక్తికి మా వంతు సపోర్ట్ ఇస్తున్నాం’ అని ఆ కంపెనీ అధి�
సీఏఏ వ్యతిరేకులపై దాడులతో ఢిల్లీలో పెద్ద ఎత్తున జరుగుతున్న ఆందోళనలు పదులు సంఖ్యలో మారణహోమం సృష్టిస్తోంది. దీనిపై అగ్రరాజ్యం సైతం తన స్వరాన్ని వినిపించింది. అమెరికా వీధుల్లో వందల మంది నిరసన వ్యక్తం చేస్తూ ర్యాలీ చేశారు. శుక్రవారం జరిగిన అల
అమెరికా, తాలిబన్ మధ్య రెండేళ్లుగా జరుగుతున్న చర్చలు ఇప్పుడు ఒక కొలిక్కి వచ్చాయి. ఇద్దరి మధ్య ఒక ఒప్పందం కుదిరింది. ఒప్పందం నిబంధనలను తాలిబన్లు పూర్తిగా
అగ్రరాజ్యం అమెరికా కొత్త అధ్యయానికి శ్రీకారం చుట్టింది. ఆఫ్ఘనిస్తాన్ లో శాంతి స్థాపనకు చర్యలు చేపట్టింది. తాలిబన్లతో అమెరికా శాంతి ఒప్పందం కుదుర్చుకుంది. తద్వారా
పరిక్షల్లో తోటి విద్యార్ధికి సాయం చెయ్యడం నేరం.. ఆ విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే ఇతరులకు సాహాయం చేయాలనే ఒక మంచి ఆలోచనను మాత్రం తప్పు పట్టలేం కదా? ఓ విద్యార్ధి పరీక్ష పేపర్ పై టీచర్ కు చేసిన విజ్ఞప్తి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్
రాష్ట్రపతి భవన్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దంపతులకు ఘన స్వాగతం లభించింది. రాష్ట్రపతి భవన్కు చేరుకున్న ట్రంప్ దంపతులను రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ దంపతులు, ప్రధాని నరేంద్ర మోడీ సాదరంగా ఆహ్వానించారు. అనంతరం ట్రంప్ త్రివ
అమెరికా అధ్యక్షుడు భారత పర్యటనలో కీలకమైన రక్షణ ఒప్పందం.. వాణిజ్య ఒప్పందంలపై సంతకాలు జరగనున్నాయి. డోనాల్డ్ ట్రంప్ భారత పర్యటనలో భాగంగా భారత ప్రభుత్వం రక్షణ ఒప్పందాలకు సంబంధించి అమెరికాతో 2.6 బిలియన్ డాలర్ల ఒప్పందం కుదుర్చుకుంటోంది. ఇదే ట్రంప
అమెరికాలో ఉద్యోగాలను సృష్టించిన భారతీయ కంపెనీల సీఈఓలతో అగ్రరాజ్యం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సమావేశం కానున్నారు. అమెరికాలోని తయారీ రంగంలో పెట్టుబడులు పెట్టిన భారతీయ కంపెనీలకు చెందిన డజన్ల మంది ఎంపిక చేసిన సీఈఓలతో మంగళవారం ట్రంప్ ప్రత్య�
అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ కోసం ఎదురుచూస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ ట్విట్టర్ ద్వారా సోమవారం ఓ పోస్టు పెట్టారు. ‘ట్రంప్ రాక కోసం భారత్ ఎదురుచూస్తుంది. ఈ పర్యటన ఇరు దేశాల మద్య స్నేహ సంబంధాలను మరింత పెంచుతుందని నమ్ముతున్నాను. త్వరలోనే అహ్మ�