Home » Uttar Pradesh
హర్యానాలోని నూహ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.. లగ్జరీ కారు రోల్స్ రాయిస్ను ఆయిల్ ట్యాంకర్ ఢీ కొట్టిన ఘటనలో ఇద్దరు మృతి చెందారు. మరో ముగ్గురు చికిత్స పొందుతున్నారు.
ఈ భయానక దృశ్యం బస్సు డ్యాష్ బోర్డు కెమెరాలో రికార్డ్ అయ్యింది. కళ్లారా చూసిన బస్సులోని ప్రయాణికులు హడలిపోయారు. జితేంద్ర వైఖరి చూసి బిత్తరపోయారు. Viral Video - Uttar Pradesh
పండుగ అందరికి ఒకేసారి రాదు అని పెద్దలు అంటారు. అలా ఎందుకంటారో కొన్ని గ్రామాల్లో జరిగిన ఘటనల గురించి తెలిస్తే నిజమే అనిపిస్తుంది. క్యాలెండర్ లో పండుగ తేదీ వచ్చినంతమాత్రాన అందరికి పండుగ వచ్చినట్లు కాదు. ఊరు ఊరంతా ఊచకోత జరిగితే..ఊరిలో ఒక్కరు క
గౌతమ్ బుద్ధ నగర్ జిల్లాలోని చివరి గ్రామమైన మన్యచాను కూడా అథారిటీ స్వాధీనం చేసుకుంది. ఈ గ్రామానికి 1 కి.మీ దూరంలో ఢిల్లీ-హౌరా రైలు మార్గానికి అవతలి వైపున కొత్త నగరాన్ని ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు ప్రారంభించారు
స్వామి ప్రసాద్ మౌర్య 1996లో రాయ్బరేలీలోని దాల్మావు అసెంబ్లీ స్థానం నుంచి బీఎస్పీ టిక్కెట్పై పోటీ చేసి అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించారు. ఆయన కెరీర్లో 4 సార్లు క్యాబినెట్ మంత్రి అయ్యారు. యూపీ శాసనసభలో మూడుసార్లు ప్రతిపక్ష నేతగా కూడా పనిచ�
కేఫ్ లో పనిచేసుకుంటున్న వారిద్దరి మధ్య చూపులు కలిశాయి. కొన్నాళ్లకు మనసులూ కలిశాయి.
అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ త్రిగుణ్ బిసెన్ మాట్లాడుతూ ఠానా గోవర్ధన్ ప్రాంతంలో ఐదేళ్ల చిన్నారిని బాబా హత్య చేశారని తెలిపారు. బాబాను అతని వ్యక్తులు తీవ్రంగా కొట్టారని, ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని అన్నారు.
ఇంట్లో ఉన్న అతని తల్లిదండ్రులు అబ్బాస్, కమ్రూల్ నిషాలపై ఇనుప రాడ్ లు, కర్రలతో కొట్టి దారుణంగా హత్య చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
యూపీలోని అమేథీ కాంగ్రెస్కు కంచుకోటగా నిలిచింది. 2019 లోక్సభ ఎన్నికల్లో రాహుల్ గాంధీ రెండు స్థానాల్లో (యూపీలోని అమేథీ, కేరళలోని వాయనాడ్) నుంచి పోటీ చేశారు. అమేథీలో రాహుల్ గాంధీపై బీజేపీ నాయకురాలు, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ 55 వేల ఓట్ల తేడాతో వ
ఉత్తరప్రదేశ్లోని బృందావన్లోని ఆలయ సమీపంలో భవనం బాల్కనీ కుప్పకూలడంతో ఐదుగురు మరణించారు. బృందావన్లోని బాంకే బిహారీ ఆలయానికి వెళ్లే రోడ్డులో ఈ ఘటన చోటుచేసుకుంది....