Home » Uttar Pradesh
బైక్,కారు,ఆటో ట్రాఫిక్ లో చిక్కుకోవటం చూసి ఉంటాం. కానీ ఓ రైలు ట్రాఫిక్ జామ్ లో చిక్కుకోవటం చూశారా..? ఇదిగో ఇక్కడ అదే జరిగింది..ఓ రైలు ట్రాఫిక్ లో చిక్కుకుని ముందుకు కదల్లేక ఆగిపోయింది.
షోయబ్ వెనుకే వస్తున్న అతడి కుటుంబసభ్యులు షాక్ కి గురయ్యారు. తమ కళ్ల ముందే దుండుగుల షోయబ్ పై కాల్పులు జరపడాన్ని చూసి భయాందోళనకు గురయ్యారు. Chilling Video - Man Shot
పాము కాటుతో ఎవరైనా చనిపోతే ..వారి కుటుంబ సభ్యులు పరిహారం పొందవచ్చు. పరిహారం పొందాలంటే ఏమేమి చేయాలి..?
రాబోయే రెండు మూడు రోజుల్లో ఉత్తర భారతదేశంలోని పలు రాష్ట్రాల్లో భారీవర్షాలు కురుస్తాయని ఐఎండీ అధికారులు శనివారం వెల్లడించారు.
ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ను పోలి ఉండడమే ఆయన ప్రాధాన్యతకు ఒక ముఖ్యమైన కారణం. Duplicate Yogi
వచ్చీ రాగానే అతడిపై గన్ తో కాల్పులు జరిపారు. అంతే, తీవ్ర గాయాలతో బీజేపీ నేత స్పాట్ లోనే మరణించాడు. BJP Leader Killed-Uttar Pradesh
ఈ ఏడాది చివరి నాటికి నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయం తొలి రన్వే సిద్ధమవుతుందని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. నోయిడా విమానాశ్రయం ఆసియాలోనే అతి పెద్ద విమానాశ్రయమని, ఈ ప్రాజెక్టు బీజేపీ సర్కారుకు ప్రతిష్ఠాత్మకమని సీఎం య
గ్రామంలో ఈగల సమస్య తీవ్రంగా ఉండటంతో కొందరు మహిళలు అత్తారింటిని వదిలేసి వెళ్లిపోతున్నారని గ్రామస్తులు వాపోతున్నారు.
పదేళ్లుగా తండ్రికి వచ్చే పింఛను కూతురు తీసుకుంటున్నారు. భర్తతో గొడవ జరగడంతో ఈ మోసాన్ని పోలీసులకు అతడు చెప్పారు. దీంతో పోలీసులు మహిళను అరెస్ట్ చేశారు.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని వరణాసిలో వీధుల్లోనే శవాలకు అంత్యక్రియలు చేశారు. భారీ వర్షాల కారణంగా పెరుగుతున్న గంగానది నీటి మట్టంతో ఉత్తరప్రదేశ్లోని వరణాసి నగరంలోని ప్రసిద్ధ ఘాట్లు మునిగిపోయాయి. దీంతో స్థానికులు మృతదేహాలను వీధుల్లో దహనం �