Home » Uttar Pradesh
1991లో విశ్వేశ్వర ఆలయాన్ని ధ్వంసం చేసిన అనంతరం మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు ఆదేశాల మేరకు అక్కడ మసీదు నిర్మించబడిందని, అదే నేటి జ్ఞాన్వాపి మసీదని కాశీ విశ్వనాథ ఆలయానికి చెందిన భక్తులు ఒక దావా వేశారు
ఖఖ్ను అనే రైతు వెంట ఓ ఎద్దు పడింది. భయంతో పరుగెత్తుకుంటూ వెళ్లి ఆ రైతు చెట్టెక్కాడు. అయినా వదలకుండా రెండు గంటలపాటు రైతు చెట్టు దిగితే దాడిచేయాలని ఎద్దు కాచుకొని కూర్చుకుంది.
ఉత్తర్ప్రదేశ్లోని బలియా జిల్లాలో.. మతిస్థిమితం లేని వ్యక్తిని పదేళ్ల క్రితం తప్పిపోయిన తన భర్తగా భావించి మహిళ ఇంటికి తీసుకెళ్లింది. ఆ తరువాత అసలు విషయం తెలిసి షాక్కు గురైంది.
స్వామి ప్రసాద్ మౌర్య బద్రీనాథ్ ఆలయాన్ని బౌద్ధ విహారంగా అభివర్ణించడంతో కలకలం రేగింది. దీనిపై ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి అభ్యంతరం వ్యక్తం చేశారు. "బద్రీనాథ్ ధామ్ ప్రపంచానికి మొత్తానికి విశ్వసనీయమైందని, స్వామి ప్రసాద్ మౌర్య ప్రకటన చా
ఈ వీడియో నెట్టింట్లో వైరల్ కావడంతో యూపీ చీఫ్ డెవలప్మెంట్ అధికారి రవీంద్ర కుమార్ స్పందిస్తూ నిందితులిద్దరినీ గుర్తించామని, వారిపై ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోందని, ఇద్దరి మీద కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు
బౌద్ధ విహారాలను కూల్చివేసి బద్రీనాథ్తో పాటు అనేక దేవాలయాలు నిర్మించారని, కేవలం జ్ఞానవాపి మసీదుపైనే కాకుండా ఇతర ప్రధాన దేవాలయాలపై కూడా ఆధునిక సర్వే ఎందుకు జరిపించరంటూ సమాజ్వాదీ పార్టీ నేత స్వామి ప్రసాద్ మౌర్య చేసిన తాజా ప్రకటన కొత్త వివ�
వృద్ధురాలు మంటల్లో సజీవ దహనం అయిన ఘటనను కళ్లారా చూసిన స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. Burnt Alive
ఉత్తరప్రదేశ్లోని బల్లియా జిల్లాకు చెందిన ఓ మహిళ చికిత్సకోసం నగరంలోని ఆస్పత్రికి వెళ్లింది. ఆస్పత్రి బయట బిచ్చగాడి వేషదారణలో పదేళ్ల క్రితం తప్పిపోయిన భర్త కనిపించాడు.
సాక్షాత్తూ భర్తను గొడ్డలితో నరికి చంపి, ముక్కలు చేసి, వాటిని నదిలో పడేసిన భార్య ఉదంతం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని పిలిభిత్ నగరంలో సంచలనం రేపింది....
మరో రెండు రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. ఢిల్లీకి ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. హిండన్ నది ఉగ్రరూపం దాల్చడంతో ఉత్తర్ ప్రదేశ్లోని నోయిడా ప్రజలు వణికిపోతున్నారు.