Home » Uttar Pradesh
వెండితో తయారు చేసిన చెప్పులు తెగ వైరల్ అవుతున్నాయి. పెళ్లిలో రాయల్ లుక్ కోసం వెండి చెప్పులు కొనుక్కోవటానికి ముచ్చట పడుతున్నారు వధూవరులు.
ఆకాశన్నంటిన టమోటా ధరలపై ఉత్తరప్రదేశ్ రాష్ట్ర మహిళా మంత్రి ప్రతిభా శుక్లా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. టమోటాలు తినడం మానేస్తే పెరిగిన ధరలు తగ్గుతాయని ప్రతిభా శుక్లా వ్యాఖ్యానించారు....
కామంతో రగిలిపోతూ ముద్దుల్లో మునిగి తేలుతున్నారు. పబ్లిక్ గానే రొమాన్స్ చేసుకుంటున్నారు.. Students Romance
వైస్ చాన్స్లర్, రిజిస్ట్రార్ చాంబర్లను ధ్వంసం చేశారు. అయితే పోలీసులు లాఠీ చార్జ్ చేయడంతో ఘర్షణ వాతావరణం నెమ్మదించింది. ఈ ఘర్షణకు సంబంధించి 10 మంది ఏబీవీపీ కార్యకర్తలను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.
ఇలా లేఖ రాయడం ఇది కొత్తేమీ కాదు. గతంలో ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కూడా ప్రధని మోదీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమత్రి యోగి ఆదిత్యనాథ్లకు రక్తంతో లేఖలు రాశారు. తన సహచరులతో కలిసి రాష్ట్రపతి, ప్రధాని, యూపీ ముఖ్యమంత్రికి రక్తంతో లేఖ రాసి రాశా�
ప్రేమికుడి కోసం పాకిస్థాన్ దేశం నుంచి పారిపోయి భారతదేశానికి వచ్చిన సీమా హైదర్ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. భారత్కు అక్రమంగా వచ్చిన పాకిస్థాన్ జాతీయురాలు సీమా హైదర్ నుంచి రెండు వీడియో క్యాసెట్లు, నాలుగు మొబైల్ ఫోన్లు, ఐదు పాక్ అధీకృత పాస�
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అడవిలో పశువుల మేత కోసం వెళ్లిన ఓ యువకుడిని పులి చంపేసిన ఘటన జరిగింది. పులి దాడిలో రోహిత్ చనిపోయాడని, శవం వద్ద జంతువు పాదముద్రలు కనిపించాయని డీఎఫ్ఓ బిస్వాల్ చెప్పారు....
టోల్ ఫీజు చెల్లించమని అడిగినందుకు ఓ మహిళ సాటి మహిళ అని కూడా చూడకుండా టోల్ ప్లాజా మహిళా సిబ్బందిని ఇష్టమొచ్చినట్లు కొట్టింది. నానా దుర్భాషలాడింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
వ్యాపారులు, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ఉద్యోగులు,సెలబ్రిటీల ఇళ్లపై ఇన్ కమ్ ట్యాక్స్ అధికారులు తనిఖీలు నిర్వహిస్తుంటారు. కానీ ఓ యూట్యూబర్ ఇంటిపై ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు.
హరిద్వార్ లో పవిత్ర గంగా జలం తీసుకుని సొంతూళ్లకు వెళ్తున్న కన్వరీల వాహనం శనివారం రాత్రి 8 గంటలకు మీరట్ కు చేరుకుంది. ఈ క్రమంలో వాహనంలోని స్పీకర్ విద్యుత్ హై టెన్షన్ వైరుకు తగిలింది.