Home » Vaccination
ఇజ్రాయిల్ లో తొలి ఒమిక్రాన్ మరణం నమోదు కావటంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. కోవిడ్ వ్యాక్సిన్ నాలుగవ డోసు వేసే యత్నాలు చేపట్టింది.
కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వేగంగా విస్తరించే ప్రమాదం ఉందని.. ప్రపంచ దేశాలు ఈ వేరియంట్ పట్ల అప్రమత్తంగా ఉండాలని who తెలిపింది
దేశంలో కరోనా కేసుల సంఖ్య ఈ రోజు స్వల్పంగా పెరిగింది. తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్ ప్రకారం… గడిచిన 24 గంటల్లో ఇండియాలో కొత్తగా 7,145 కేసులు నమోదయ్యాయి
యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ గురించి షాకింగ్ విషయాలు తెలుస్తున్నాయి. నిపుణులు చేస్తున్న హెచ్చరికలు ఆందోళనకు గురి చేస్తున్నాయి. రానున్న రోజుల్లో..
ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మాస్క్ తప్పనిసరి అని హెల్త్ అండ్ హ్యూమన్ సర్వీసెస్ సెక్రటరీ డాక్టర్ మార్క్ ఘాలే వెల్లడించారు. ప్రతొక్కరూ మాస్క్ తప్పనిసరిగా ధరించాలని...
ఆరోగ్యశ్రీ పథకంపై ప్రజలకు సులభమైన మార్గంలో సమాచారం అందేలా ఓ యాప్ తీసుకురావాలని అధికారులను ఆదేశించారు సీఎం జగన్. ఏ ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీ సేవలు లభిస్తాయి? రోగులు ఏ ఆసుపత్రికి..
కోవిడ్ టీకా ఏ సమయంలో వేయించుకోవాలో తెలుసా? ఉదయమా? మధ్యాహ్నమా? సాయంత్రమా? పరిశోధకులు ఏం సమయంలో వేయించుకంటే మంచిదని చెబుతున్నారంటే..
కోవిడ్ టీకా పంపిణీలో తెలంగాణ రాష్ట్రం మరో మైలు రాయిని అధిగమించింది. నిన్న ఉదయానికి కోవిడ్ వ్యాక్సినేషన్ వేయటంలో 4 కోట్ల మార్కును దాటింది. ఇప్పటివరకు అర్హులైన 95 శాతం మందికి మొదట
రెండేళ్లుగా ప్రపంచ మానవాళికి కునుకులేకుండా చేసిన కరోనా మహమ్మారిని అరికట్టేందుకు దేశదేశాలు వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని సాగిస్తున్నాయి.
కోవిడ్ వ్యాక్సినేషన్ లో భారత్ మరో ఘనతను సాధించింది. దేశంలో అర్హులైన జనాభాలో..50శాతం మందికిపైగా రెండు డోసుల కొవిడ్ టీకాలు వేసినట్లు ఆదివారం కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి