Home » Vaccination
దేశంలో కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. గడిచిన 24 గంటల్లో 796 కోవిడ్ కేసులు నమోదయ్యాయయని కేంద్ర వైద్యారోగ్యశాఖ అధికారులు వెల్లడించారు.
తెలంగాణలో ఈరోజు కొత్తగా 13 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇంతవరకు రాష్ట్రంలో నమోదైన కోవిడ్ కేసుల సంఖ్య 7,91,498 కి చేరింది.
బూస్టర్ డోస్ వేసుకోవాలనుకునేవారికి కేంద్రం గుడ్ న్యూస్ వినిపించింది. ఆదివారం నుంచి ప్రైవేట్ వ్యాక్సినేషన్ సెంటర్లలో బూస్డర్ డోసులు తీసుకోవచ్చని వెల్లడించింది. హెల్త్ కేర్ వర్కర్లు,
దేశంలో కోవిడ్ కేసులు సంఖ్య తగ్గుముఖం పట్టింది. నిన్న కొత్తగా 1,270 కోవిడ్ కేసులు నమోదుకాగా... 31 మరణాలు సంభవించాయి.ప్రస్తుతం దేశంలో 15,859 యక్టీవ్ కేసులుఉన్నాయని కేంద్ర వైద్య
దేశంలో కోవిడ్ కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గింది. నిన్న కొత్తగా 1,685 కోవిడ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. అదే సమయంలో 83 మంది కోవిడ్ తదితర కారణాలతో కన్ను
తెలంగాణలో ఈ రోజు కొత్తగా 90 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన కోవిడ్ కేసుల సంఖ్య 7,90,224 కి చేరింది.
దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరిగాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో 30వేల 615 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి.
కేబినెట్ లో 317జీవో పై చర్చ జరపకపోవడానికి కారణం ఏంటో చెప్పాలని డిమాండ్ చేశారు. 317 జీవో సవరించే వరకు పోరాటం ఆపేది లేదని తేల్చి చెప్పారు.
ఆంధ్రప్రదేశ్లో రేపటి నుంచి రాత్రిపూట కర్ఫ్యూ అమలు చేయనున్నారు. ఈనేపధ్యంలో రాష్ట్రంలో కోవిడ్ నివారణ,నియంత్రణ,వ్యాక్సినేషన్పై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈరోజు తాడేపల్లి
కొవిడ్-19 టీకాలు వేసే ప్రక్రియలో భాగంగా పూర్తి గైడ్ లైన్స్ అనుసరించామని, ఎవరినీ బలవంతపెట్టి వ్యాక్సినేషన్ చేయలేదని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ తప్పని