Home » VADODARA
గుజరాత్లో ఊహించని ప్రమాదం చోటు చేసుకుంది. వాడుకలో ఉన్న బ్రిడ్జి ఒక్కసారిగా కూలిపోయింది.
గుజరాత్ లోని వడోదరలో సి-295 ట్రాన్స్ పోర్ట్ ఎయిర్ క్రాప్ట్ తయారీ కేంద్రాన్ని స్పెయిన్ ప్రధాని పెడ్రో సాంచెజ్ తో కలిసి ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు.
గుజరాత్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.
మద్యం మత్తులో మహిళ చేసిన వీరంగానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. Gujarat - Viral Video
వీధి కుక్కల కారణంగా ఘోర ప్రమాదం జరిగింది. ఓ వ్యక్తి బైక్ పై నుంచి పడ్డాడు. తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం అతడు కోమాలో ఉన్నాడు. గుజరాత్ వడోదరలో ఘోరం జరిగింది. పరేశ్ జింగర్. వయసు 42ఏళ్లు. వగోడియా రోడ్ లో నివాసం ఉంటాడు. సోఫా రిపేరీ, డీజే పనులు చేస్తు�
గుజరాత్ లోని వడోదరలోని సుర్సాగర్ సరస్సులో కొలువైన 111 అడుగుల ఎత్తైన శివుని విగ్రహన్ని శివరాత్రి రోజున సీఎం చేతుల మీదుగా ప్రారంభంకానుంది. దీని కోసం ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది.
మహారాష్ట్రలో ఏర్పాటు కావాల్సిన టాటా-ఎయిర్ బస్ విమానాల తయారీ ప్రాజెక్టు గుజరాత్ వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. దీనిపై మహారాష్ట్ర మాజీ మంత్రి ఆదిత్యా థాక్రే విమర్శలు గుప్పించారు. షిండే ప్రభుత్వ వైఫల్యం వల్లే ప్రాజెక్టు పొరుగు రాష్ట్రానికి వ�
కొద్ది సమయానికి పరిస్థితి అదుపులోకి వచ్చినట్లు వోడదల పోలీసులు తెలిపారు. పనిగేట్ ప్రాంతంలో గాలింపు చర్యలు, పెట్రోలింగ్ ముమ్మరం చేశామని పేర్కొన్నారు. ఘర్షణ తెలెత్తిన ప్రాంతంలోని సీసీటీవీలను పోలీసులు స్కానింగ్ చేస్తూ, దుండగులను గుర్తించేం�
గుజరాత్, వడోదరలోని సెంట్రల్ జైలులో అండర్ ట్రయల్ ఖైదీలు ఆత్మహత్యాయత్నం చేశారు. జైలు అధికారులు తమకు సరిగ్గా భోజనం పెట్టకపోవడంతోపాటు, లంచం డిమాండ్ చేయడం వల్లే ఆత్మహత్యకు యత్నించినట్లు తెలుస్తోంది.
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం అనంతరం ఆప్ మంచి ఊపు మీదుంది. ఎలాగైనా జాతీయ స్థాయిలో ప్రభావం చూపించాలని ఊవిళ్లూరుతోంది. కాంగ్రెస్ పార్టీని కాదని భారతీయ జనతా పార్టీకి ప్రత్యామ్నాయంగా ఎదగాలని చూస్తోన్న ఆప్కు గుజరాత్ రాష్ట్రమే ఎంట్రీ గే�