Home » Vande Bharat Sleeper Train
భారతీయ రైల్వే ప్రయాణికులకు నూతన సంవత్సర కానుకగా వందే భారత్ స్లీపర్ రైలు త్వరలోనే ప్రారంభం కానుంది. ఈ నెలలోనే తొలి వందే భారత్ స్లీపర్ రైలును ప్రారంభించనున్నట్టు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. ప్రధాని నరేంద్ర మోదీ ఈ వందే భారత్ స�
ఇంటర్నేషనల్ రైల్వే ఎక్విప్మెంట్ ఎగ్జిబిషన్ (IREE) - 2025లో కినెట్ రైల్వే సొల్యూషన్స్ ఫస్ట్ ఏసీ కాంపార్ట్మెంట్ డిజైన్ కాన్సెప్ట్ను ప్రదర్శించనుంది.
ఈ రైలు ఢిల్లీ నుంచి సుమారు 1,000 కిలోమీటర్ల దూరంలోని నగరాలకు వెళ్లనుందని రైల్వే అధికారులు చెప్పారు.
తొలి దశలో దేశవ్యాప్తంగా 30 స్లీపర్ రైళ్లు నడపాలని భారతీయ రైల్వే లక్ష్యంగా పెట్టుకుంది.