Home » Vangaveeti Radha
వంశీ, వంగవీటి రాధ కౌగిలించుకుని ఆప్యాయంగా మాట్లాడుకున్నారు. కాసేపు ఏకాంతంగా చర్చించుకున్నారు. వంశీ వంగవీటి రాధను కలవడం చర్చకు తెరలేపింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల శాఖామంత్రి కొడాలి నాని కరోనా బారిన పడ్డారు.
ప్రజా సమస్యలపై పోరాటం చేసే దమ్ము, ధైర్యం రంగాలో ఉంది కాబట్టే ఆయన నేటికి ప్రజల గుండెల్లో ఉండిపోయారని రాధా అన్నారు. రంగా మరణించి 33 సంవత్సరాలు అయినా రాజుపాలెంలో..
చంద్రబాబు రంగాని పొట్టన పెట్టుకున్న వ్యక్తి. మళ్లీ వాళ్ల ఇంటికి వెళ్లాడు. చంద్రబాబు డైరెక్షన్లోనే రంగా హత్య జరిగింది.
మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నాయకుడు వంగవీటి రాధాను హత్య చేయటానికి రెక్కీ నిర్వహించారనే నేపధ్యంలో విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని నాని,మాజీ మంత్రి నెట్టెం రఘురాం ఈరోజు వంగవీటి రాధా
ప్రతిపక్ష నేత చంద్రబాబు వాస్తవాలు తెలుసుకోకుండా పోలీస్ డిపార్ట్ మెంట్ పై అసత్యాలు మాట్లాడారని సీపీ అన్నారు. రాధా హత్యకు రెక్కీ జరిగినట్టు ఎలాంటి ప్రాధమిక ఆధారం లేదన్నారు.
వంగవీటి రాధాను చంద్రబాబు కలవడం, రాధా రెక్కీ అంశంపై మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ఆదివారం స్పందించారు
తనను హతమార్చేందుకు రెక్కీ నిర్వహించారంటూ ఇటీవల సంచలన ఆరోపణలు చేసిన వంగవీటి రాధాను తెలుగుదేశం అధినేత చంద్రబాబు కలుసుకోవడం ఆసక్తికరంగా మారింది
మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధా హత్యకు రెక్కీ జరిగిందా? లేదా? ఇది నిర్ధారించేందుకు రెండు నెలల కిందట సీసీటీవీ ఫుటేజ్ ని పరిశీలిస్తున్నామని విజయవాడ సీపీ కాంతి రాణా టాటా చెప్పారు. అయితే,
రాధా తమ పార్టీలో ఉన్నా లేకపోయినా రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుందన్నారు...రాధా రిక్వెస్ట్ చేయకపోయినా భద్రత ఇవ్వాలని సీఎం జగన్ ఆదేశించారని...