Home » Vangaveeti Radha
వంగవీటి కార్యాలయం వద్ద గత కొద్దీ రోజుల నుంచి ఓ స్కూటీ పార్క్ చేసి ఉండటంతో అనుమానం వచ్చిన కార్యాలయ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు.
రాధాపై రెక్కీ చేసింది ఎవరు?
రెక్కీపై పోలీసుల స్పెషల్ ఫోకస్
వంగవీటి రాధాకు ఏం జరిగినా ఏపీ ప్రభుత్వానిదే బాధ్యతయని అన్నారు టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు.
తన హత్యకు కుట్ర చేస్తున్నారని తాజాగా వంగవీటి రాధా ఓ సభలో మాట్లాడిన విషయం తెలిసిందే.. ఇదే అంశంపై చంద్రబాబు డీజీపీకి లేఖ రాశారు. రాధా హత్యకు రెక్కీ చేసిన వారిని పట్టుకోవాలని కోరారు
నేను నిత్యం ప్రజల్లో ఉండే వ్యక్తిని, అందుకే గన్ మెన్లను వద్దని చెప్పాను. అన్ని పార్టీల నుంచి నా శ్రేయస్సు గురించి అడుగుతూ ఫోన్లు వచ్చాయి.
రాజకీయ వారసత్వంతో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు వంగవీటి రాధా. తండ్రి వంగవీటి రంగాకు తగ్గ తనయుడు అనిపించుకుంటారని అందరూ అంచనా వేశారు. ప్రస్తుతం జోరు తగ్గి.. రాజకీయాల్లో నిలకడ లోపిస్తోందనే అపవాదు మూటగట్టుకుంటున్నారు. రాజకీయ వారసత్వాన్ని నిలబెట�
ఆయన ఏ పార్టీలో ఉన్నారు.. ఉన్నారు ఏదో ఒక పార్టీలో.. ఈయనే పార్టీలో ఉన్నారు. ఈయన కూడా ఏదో ఒక పార్టీలో ఉన్నారు. అసలు పార్టీల్లో ఉన్నారో లేదో తెలియని ఆ ఇద్దరూ ఇప్పుడు ఒక్కటయ్యారు. రాజకీయ ప్రాబల్యం లేకపోయినా.. తమ సామాజిక వర్గాల్లో కాస్తో కూస్తో బలమున్�
మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధా.. రాజధాని రగడపై స్పందించారు. ఏపీ సీఎం జగన్పై ఫైర్ అయ్యారు. ఏ జిల్లాలో సీఎంగా ప్రమాణం చేశారో ఆ జిల్లాకే జగన్ వెన్నుపోటు పొడిచారని
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి టీడీపీలో చేరిన వంగవీటి రంగా కుమారుడు వంగవీటి రాధా చంద్రబాబు కోసం యాగం చేయిస్తున్నారు. మరోసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చంద్రబాబే ముఖ్యమంత్రి కావాలంటూ మూడురోజుల పాటు రాధ శ్రీయాగం నిర్వహించేందు�