Home » Varahi Vijaya Yatra
పవన్ కల్యాణ్ సొల్లు కబుర్లు మాని అవగాహన పెంచుకోవాలని మంత్రి కొట్టు సత్యనారాయణ హితవు పలికారు. Kottu satyanarayana
ఎన్నికల సమయంలో టీడీపీతో కలిసి ఉమ్మడి మేనిఫెస్టో రూపొందిస్తామని పవన్ కల్యాణ్ అన్నారు.
పవన్ కల్యాణ్ కు కృష్ణా జిల్లా పోలీసులు నోటీసులు జారీ చేశారు. పెడన వారాహి యాత్ర సభలో తనపై రాళ్లదాడి జరుగుతుంది అంటూ చేసిన వ్యాఖ్యలపై పోలీసులు నోటీసులు జారీ చేశారు.
రాజకీయాల్లో అభిప్రాయ భేదాలు ఉంటాయి. అంబేద్కర్ ను రాజ్యాంగ కమిటీకి అద్యక్షుడిని చేసింది మహాత్మా గాంధీ. తనను విభేదించినాకూడా అంబేద్కర్ కు గాంధీ సముచిత స్థానం కల్పించారు.
ఈ రెండు కార్యక్రమాలకు ఒక్క రోజు వ్యవధిలోనే ప్రకటనలు రావడం.. అదికూడా చంద్రబాబు, అచ్చెన్నాయుడు ములాఖత్ తర్వాతే నిర్ణయం తీసుకోవడం రాజకీయ వర్గాల్లో విస్తృత చర్చకు దారితీస్తోంది.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేపట్టిన వారాహి విజయ యాత్ర నాలుగో విడత షెడ్యూల్ ఖరారైంది. అక్టోబర్ 1 నుంచి కృష్ణా జిల్లాలోని అవనిగడ్డ నుంచి పవన్ యాత్రను ప్రారంభించనున్నారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ పుట్టిన రోజు వేడుకల్ని ఘనంగా నిర్వహించేందుకు జనసేన సిద్ధమైంది. పలు కార్యక్రమాలతో జనసేన జనాలకు మరింత చేరువయ్యేందుకు జనసేన కార్యక్రమాలు నిర్వహిస్తోంది.
ఈ ముగ్గురు పర్యటనలు చూస్తే ఎవరి పని వారిదే అన్నట్లు కనిపిస్తోంది. ఒకరితో ఒకరికి సంబంధం లేనట్లే అనిపిస్తోంది. కానీ.. కాస్త లోతుగా పరిశీలిస్తే ఈ ముగ్గురు నేతల పర్యటనలకు ఏదో లింక్ ఉంటోంది.
వారాహియాత్రలో భాగంగా ఆదివారం పవన్ కళ్యాణ్ గాజువాకలో పర్యటించనున్నారు. సాయంత్రం 5గంటలకు జరిగే సభలో పవన్ ప్రసంగిస్తారు.
నువ్వు ఆటలో అరటి పండు. నువ్వేం చేస్తావ్? అని మేము అడుగుతున్నాం. Roja Selvamani - Pawan Kalyan