Home » Varalaxmi Sarathkumar
ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జ హీరోగా సంక్రాంతికి రాబోతున్న సినిమా హనుమాన్. తాజాగా ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరిగింది.
మనుషులకి దొంగలు నుంచి, దెయ్యాల నుంచి సమస్య ఎదురైతే దేవుడిని ప్రార్థిస్తారు. అలాంటిది దేవుడికి మనిషితోనే సమస్య వస్తే..
వరలక్ష్మి శరత్ కుమార్ త్వరలో కోటబొమ్మాళి PS సినిమాతో తెలుగు ప్రేక్షకులని పలకరించనుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో ఇలా చిరునవ్వులతో అలరించింది.
డ్రగ్స్ కేసులో తనకి అధికారులు నోటీసులు పంపారు అనే వార్తలు పై వరలక్ష్మి సమాధానం ఏంటంటే..?
'రాజు గారి గది' సిరీస్ సినిమాలతో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న ఓంకార్ ఇప్పుడు 'మాన్షన్ 24' అనే వెబ్ సిరీస్తో..
సినీ నటి వరలక్ష్మికి ఆదిలింగం పీఏగా పనిచేశారు. ఆదిలింగం డ్రగ్స్ సరఫరాలో వచ్చిన మొత్తాన్ని సినీ పరిశ్రమలో పెట్టుబడులు పెట్టినట్టుగా ఎన్ఐఏ అధికారులు గుర్తించారు.
ఓ పక్క హీరోయిన్ గా సినిమాలు చేస్తూనే నెగిటివ్ క్యారెక్టర్స్ కూడా రావడంతో చేసింది. హీరోయిన్ గా కంటే నెగిటివ్ క్యారెక్టర్స్ బాగా సక్సెస్ అవ్వడం, బాగా పేరు రావడంతో హీరోయిన్ గా తగ్గించేసి వాటికే ఫిక్స్ అయిపోయింది వరలక్ష్మి.
కొండ్రాల్ పావమ్ సినిమా ప్రమోషన్స్ లో వరలక్ష్మి శరత్ కుమార్ ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సినిమా రివ్యూలు, రివ్యూలు ఇచ్చేవాళ్లపై ఫైర్ అయింది. వరలక్ష్మి శరత్ కుమార్ మాట్లాడుతూ................
సంక్రాంతికి రాబోయే వీరసింహారెడ్డి సినిమాలో కూడా లేడీ విలన్ గా నటిస్తుంది. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఎందుకు అన్ని విలన్ పాత్రలు చేస్తున్నారు అని అడగగా వరలక్ష్మి శరత్ కుమార్ మాట్లాడుతూ.............
క్రాక్, నాంది, యశోద సినిమాలతో ప్రేక్షకులను అలరించి మంచి గుర్తింపు సంపాదించుకుంది వరలక్ష్మి శరత్ కుమార్. సీనియర్ హీరో శరత్ కుమార్ కుమార్తెగా సినీ రంగ ప్రవేశం చేసిన వరలక్ష్మి తనకంటూ ఓ ఇమేజ్ ను క్రియేట్ చేసుకుంది. తన పాత్రలో వైవిధ్యత ఉండేలా చూ�