varanasi

    29మంది అరెస్టు : పోలీసులను చెట్టుకు కట్టేసి చితక్కొట్టారు

    October 29, 2019 / 02:25 PM IST

    వారణాశి సమీపంలోని హార్సన్స్ గ్రామంలో  ఘోరం జరిగింది. విధుల్లో ఉన్న పోలీసులను చెట్టుకు కట్టేసి చితకబాదారు గ్రామస్తులు. ఈ దాడిలో ఒక ఎస్సైతో సహా ముగ్గురు పోలీసులకు గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళితే…ఒక దోపిడీ కేసులో నిందితులుగా ఉన్ననేరస్త

    మోడీ నియోజకవర్గంలో బిల్లుల మోత : స్కూల్ కరెంట్ బిల్లు 618 కోట్లు

    September 5, 2019 / 12:10 PM IST

    ఉత్తరప్రదేశ్ ఓ ప్రైవేట్ పాఠశాలకు వచ్చిన కరెంట్ బిల్లు చూస్తే గుండె ఆగిపోతుంది. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతో  ఏకంగా రూ.618 కోట్ల కరెంట్ బిల్లు వేశారు. ఈ బిల్లు సంవత్సరాలది కాదు, ఒక నెల బిల్లు మాత్రమే. ఆ బిల్లు చూసిన పాఠశాల యాజమాన్యం ఒక్కసార�

    మోడీకి పోటీ లేదు : మాజీ జవాన్ పిటిషన్ తిరస్కరణ

    May 10, 2019 / 03:03 AM IST

    వారణాసి లోక్‌సభ స్థానం నుంచి ఎస్పీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు తాను వేసిన నామినేషన్‌ ను ఎలక్షన్ కమిషన్ తిరస్కరించడాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో మాజీ బీఎస్ఎఫ్ జవాను తేజ్‌ బహదూర్‌ యాదవ్ వేసిన పిటిషన్‌ ను గురువారం (మే-9,2019) సుప్రీంకోర్టు తి�

    నిజం నిగ్గు తేలుతుంది : మోదీకి వాద్రా ఘాటు లేఖ

    May 8, 2019 / 11:08 AM IST

    NDA ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వస్తే రైతులను లూటీ చేసిన ‘షెహన్‌షా’ను ఐదేళ్ల లోపే కటకటాల వెనక్కి పంపిస్తానంటూ ప్రధాని మోదీ హర్యానాలోని ఫతేబాద్‌లో ఎన్నికల ప్రచార సభలో మరోసారి తనకు చేసిన హెచ్చరికలపై UPA చైర్‌పర్సన్ సోనియాగాంధీ అల్లుడు, పారి

    24 నామినేషన్లు తిరస్కరణ : మోడీపై పోటీకి దిగిన నిజామాబాద్ రైతులకు షాక్

    May 1, 2019 / 03:57 PM IST

    వారణాసిలో ప్రధాని మోడీపై పోటీకి దిగిన నిజామాబాద్ పసుపు రైతులకు ఎదురుదెబ్బ తగిలింది. పరిశీలనలో 24 మంది ఆర్మూర్ రైతుల నామినేషన్లను రిటర్నింగ్‌ అధికారి తిరస్కరించారు. ఎర్గాట్ల మండలానికి చెందిన రైతు ఇస్తారి నామినేషన్‌ ను మాత్రమే ఆమోదించారు. ద�

    మోడీపై పోటీకి దిగిన జవాన్ నామినేషన్ తిరస్కరణ

    May 1, 2019 / 11:08 AM IST

    గతేడాది సైనికులకు సరఫరా చేసే ఫుడ్ క్వాలిటీపై వీడియో రిలీజ్ చేసి సర్వీసు నుంచి డిస్మిస్ అయిన బీఎస్ఎఫ్ కానిస్టేబుల్ తేజ్ ప్రతాప్ యాదవ్ ను సమాజ్ వాదీ పార్టీ వారణాశి లోక్ సభ స్థానానికి అభ్యర్థిగా ప్రకటించిన విషయం తెలిసిందే.అయితే వారణాశి స్థాన

    మోడీపై ఆ జవాన్ పోటీ : వారణాశి అభ్యర్థిని మార్చిన ఎస్పీ

    April 29, 2019 / 10:15 AM IST

    ఉత్తరప్రదేశ్ లోని వారణాశి లోక్ సభ స్థానానికి సమాద్ వాదీ పార్టీ అభ్యర్థిని మార్చింది. వారణాశి స్థానానికి గతంలో షాలిని యాదవ్ ను అభ్యర్థిగా ఎస్పీ ప్రకటించింది.ఆమె నామినేషన్ కూడా దాఖలు చేశారు.అయితే ఇప్పుడు ఆ స్థానానికి అభ్యర్థిగా తేజ్ బహదూర్ �

    వారణాసిలో వేధింపులు : మోడీపై పోటీ చేస్తున్న నిజామాబాద్ రైతుల ఇబ్బందులు

    April 28, 2019 / 04:09 AM IST

    పసుపు బోర్డు ఏర్పాటు చేయాలంటూ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీపై పోటీ చేసేందుకు వారణాసికి వెళ్లిన రైతులకు ఇబ్బందులు సృష్టించారని రైతు సంఘం నేతలు ఆరోపిస్తున్నారు. నామినేషన్ దాఖలు చేసేందుకు అవసరమైన ప్రపోసర్స్ సంతకాలు చేయకుండా అడుగడుగునా అడ్డుక�

    కాశీ ప్రజలకు హృదయపూర్వక కృతజ్ణతలు

    April 26, 2019 / 07:31 AM IST

    వారణాశి లోక్ సభ స్థానానికి బీజేపీ అభ్యర్థిగా శుక్రవారం(ఏప్రిల్-26,2019) నామినేషన్ వేసిన అనంతరం ప్రధాని మోడీ మాట్లాడారు.కాశీ ప్రజలకు హృదయపూర్వక కృతజ్ణతలు తెలుపుతున్నానని మోడీ అన్నారు. ఏదేళ్ల తర్వాత మరోసారి కాశీ ప్రజలు తనను ఆశీర్వదించారన్నారు.వ

    వారణాశిలో నామినేషన్ వేసిన ప్రధాని

    April 26, 2019 / 06:22 AM IST

    వారణాశి లోక్ సభ స్థానానికి బీజేపీ అభ్యర్థిగా శుక్రవారం(ఏప్రిల్-26,2019)ప్రధానమంత్రి నరేంద్రమోడీ నామినేషన్ వేశారు. వారణాశిలోని కలక్టరేట్ లో నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి మోడీ సమర్పించారు. అంతకుముందు వారణాశిలోని కాలభైరవుడి ఆలయంలో పూ

10TV Telugu News