Home » varanasi
కరోనా వ్యాప్తిని నిరోధించడంలో భాగంగా భారత్ 21రోజుల లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రపంచంలోని చాలా దేశాలు కూడా కరోనా దృష్ట్యా లాక్ డౌన్ లోనే ఉన్నాయి. లాక్ డౌన్ లకారణంగాా భారత్ సహా దాదాపు ప్రపంచంలోని అన్ని దేశాల ప్రజలు ఇళ్లకే పరిమితమ
కరోనా వ్యాప్తిని నిరోధించేందుకు 21రోజుల పాటు లాక్ డౌన్ అంటూ మంగళవారం జాతినుద్దేశించి చేసిన ప్రసంగ సమయంలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రకటించారు. అయితే దేశ వ్యాప్తంగా లాక్డౌన్ అమలు అవుతున్న సమయంలో లక్షలాది మంది పేద ప్రజలు ఎన్నో ఇబ్బందుల�
18 రోజుల్లో మహాభారతం గెలిచిందని,కానీ కరోనాపై మన యుద్ధం 21రోజులు తీసుకుంటుందని ప్రధానమంత్రి నరేంద్రమోడీ అన్నారు. కరోనాను కట్టడి చేసేందుకు దేశవ్యాప్తంగా 21రోజులు(ఏప్రిల్-14వరకు)పూర్తి లాక్ డౌన్ ను మంగళవారం జాతినుద్దేశించి చేసిన ప్రసంగ సమయంలో ప్
ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనావైరస్(కోవిడ్-19) ప్రభావం ఇప్పుడు గుళ్ళల్లో దేవుడిని సైతం భయపెడుతోంది. కరోనా వైరస్ నుంచి రక్షణ పొందేందుకు దేవుని విగ్రహానికి మాస్క్లు పెట్టారు ఓ పూజారి. అంతేకాదు భగవంతుని విగ్రహాన్ని భక్తులు ఎవరూ తాకర�
భారత్ లో మూడవ ప్రైవేట్ ప్యాసింజర్ రైలు పట్టాలెక్కింది. వారణాశి పర్యటనలో్ ఉన్న ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఇండియన్ రైల్ కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్(IRCTC)కి చెందిన మూడవ ప్రైవేట్ రైలు…కాశీ మహాఖల్ ఎక్స్ ప్రెస్ ను ఆదివారం(ఫిబ్రవరి-16,2020)ను జెండా
రిక్షా తొక్కే కార్మికుడికి భారత ప్రధాన మంత్రి మోడీ లేఖ రాయడం ఏంటీ ? అంత విషయం ఏముంటుంది ? అని అనుకుంటున్నారా ? కానీ ఇది నిజంగానే జరిగింది. మోడీ రాసిన లేఖ చూసి ఆ రిక్షా కార్మికుడు ఎంతో సంబరపడిపోయాడు. ప్రధాన మంత్రి తనకు లేఖ రాశాడని..కుటుంబసభ్యులక�
వారణాశిలోని ప్రముఖ కాశీ విశ్వనాథ్ ఆలయంలో కొత్త రూల్ అమలులోకి రానుంది. ఇకపై కాశీ విశ్వనాథ ఆలయంలో స్పార్ష్ దర్శన్ కి(జ్యోతిర్లింగాన్ని తాకి ప్రార్థించడం) డ్రెస్ కోడ్ పాటించాల్సిందేనని ఆలయ యంత్రాంగం చెబుతోంది. త్వరలోనే ఈ డ్రెస్ కోడ్ విధానాన్
దేశంలో ఎలాంటి పరిస్ధితులు తలెత్తినా వారణాశిలోని భారత్ మాతా మందిర్ మాత్రం ఎల్లప్పుడూ ప్రశాంతంగా ఉంటుంది. ఈ మందిరం పవిత్ర కాశీ విశ్వనాధ్ మందిర్ కు సమీపంలోని ఆర్యన్ లోలార్కా కుండ్ సంతానోత్పత్తి చెరువు వద్ద ఉన్నప్పటికీ సందర్శకుల తాకిడి తక్క�
సాక్షాత్తు ప్రధానమంది నరేంద్రమోడీ నియోజవర్గం అయిన వారణాసిలో కిలో ఉల్లిపాయలు కావాలంటే ఆధార్ కార్డ్ తాకట్టు పెట్టాల్సి వస్తోంది. ఎందుకంటే కిలో ఉల్లిపాయల ధరలు అలా ఉన్నాయి మరి అంటున్నారు. దేశవ్యాప్తంగా ఉల్లిపాయల ధరలు ప్రజలను కంటతడి పెట్టి
మనకేమన్నా కష్టం వస్తే..దేవుడికి మొరపెట్టుకుంటాం. కానీ మనుషులకు వచ్చిన కష్టం దేవుడికి కూడా వస్తే..మరి ఇంకెవరికి చెప్పుకుంటాం. ఉత్తరభారతదేశ వాసులను బాధ పెట్టే వాయు కాలుష్యం అక్కడ పూజలందుకునే దేవుళ్లకు కూడా తప్పలేదు. ఏంటీ దేవుడికి కాలుష్యమా? అ