Home » Varudu Kalyani
ఉద్యోగులకు సకాలంలో జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు.
వైఎస్ఆర్ వారసత్వాన్ని నిలబెట్టిన వ్యక్తి జగన్. పుట్టింటి గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత షర్మిలపై ఉంది.
అధికార దుర్వినియోగం చేసి హెరిటెజ్, ఇతర ఆస్తులు సంపాదించారని ఆరోపించారు. 1997 నుండి ఇప్పటి వరకు చంద్రబాబుపై 17 కేసులు ఉన్నాయని తెలిపారు.
వారాహియాత్రలో భాగంగా ఆదివారం పవన్ కళ్యాణ్ గాజువాకలో పర్యటించనున్నారు. సాయంత్రం 5గంటలకు జరిగే సభలో పవన్ ప్రసంగిస్తారు.
ఏపీకి పెట్టిన దరిద్రం చంద్రబాబు అని ఘాటుగా వ్యాఖ్యానించారు. రానున్న ఎన్నికల్లో 175 స్థానాల్లో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.