Home » Vasundhara Raje
అసెంబ్లీ ఎన్నికల్లో దియా కుమారి విద్యాధర్ నగర్ స్థానం నుంచి పోటీ చేసి 71,368 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఆమె జైపూర్ రాచరిక రాష్ట్రానికి చివరి పాలకుడు మహారాజా మాన్ సింగ్-2 మనవరాలు.
ఈయన్ని చూస్తే ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ గుర్తుకొస్తారు. ఎందుకంటే ఈయన కూడా ‘యోగి’యే. ఈయన్ని రాజస్థాన్ ‘యోగి’అంటారు. ఈ యోగి రాజస్థాన్ అధికార పీఠాన్ని దక్కించుకుంటారా..? లేదా రాజకుటుంబానికి చెందినవారికి దక్కుతుందా.. ఇంతకీ ఎవరీ రాజస్థా�
రాజస్థాన్ రాష్ట్రంలో బీజేపీ విజయం సాధిస్తే ముఖ్యమంత్రి పదవికోసం కనీసం ఐదు మంది నేతలు పోటీపడుతున్నారు. ఈ క్రమంలో వారిలో ఒకరిని ఎంపిక చేసి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించటం మోదీ, అమిత్ షా, జేపీ నడ్డాలకు పెద్దపరీక్షేనని రాజకీయ విశ్లేషకులు పే
రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. రాష్ట్రంలోని 200 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను 199 అసెంబ్లీ నియోజకవర్గాలకు పోలింగ్ జరిగింది.
ధోల్పూర్ జిల్లాలోని బారీ స్థానం, బార్మర్ జిల్లాలోని బార్మర్, పచ్పద్ర స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాలి. అదే సమయంలో ఈసారి ఇద్దరు అభ్యర్థుల టిక్కెట్లు కూడా మారాయి. బరన్-అత్రు నుంచి సారిక చౌదరి స్థానంలో రాధేశ్యామ్ బైర్వాకు టికెట్ ఇచ్చారు
తొలి జాబితాలో 41 మంది అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే అందులో 13 మంది అభ్యర్థుల మీద తీవ్ర వ్యతిరేకత గత 16 రోజులుగా కొనసాగుతోంది. ఈ జాబితా పూర్తిగా హైకమాండ్ తమ సొంత అభిప్రాయాలతో రూపొందించింది.
1990లో జరిగిన ఒక సంఘటనను ప్రస్తావించారు. ఆ సమయంలో బీజేపీ నాయకుడు, అప్పటి ముఖ్యమంత్రి భైరో సింగ్ షెకావత్ చికిత్స కోసం అమెరికా వెళ్ళారు. ఆ సమయంలో ఆయన ప్రభుత్వాన్ని కూల్చేయాలని ప్రయత్నాలు జరిగాయి.
ప్రధానమంత్రి నరేంద్రమోడీపైనే బీజేపీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తుంది. ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటి వరకు ప్రధాని మోదీ 6 సార్లు రాష్ట్రానికి వచ్చారు. అయితే, ఏ రాష్ట్ర ఎన్నికల్లోనూ గెలవాలంటే మోదీ ఫ్యాక్టర్ ఒక్కటే సరిపోదు
అవకాశం దొరికినప్పుడు ఇరు నేతలు ఏదో ఒక కాంట్రవర్సీకి తెరలేపుతూనే ఉన్నారు. ఇతర పార్టీల నేతలపై చేసే వ్యాఖ్యలు కూడా ఒకరినొకరు టార్గెట్ చేసుకున్నట్లే కనిపిస్తుంటాయి. తాజాగా బీజేపీ నేత, మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే అవినీతి అంశాన్ని పైలట్ లేవనెత
ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చి గెహ్లాట్ను ముఖ్యమంత్రి చేశారని, అయితే ఆయన మాత్రం ఆ ప్రజల మాటలను అస్సలు వినడం లేదని రాజే విమర్శించారు. తప్పుడు ప్రచారం చేయడంలో అబద్ధాలు చెప్పడంలో గెహ్లాట్ చాలా నిష్ణాతుడని ఆరోపించారు. కాంగ్రెస్ పార్