నందమూరి బాలకృష్ణ నటించిన రీసెంట్ మూవీ ‘వీరసింహారెడ్డి’ సంక్రాంతి కానుకగా అత్యంత భారీ అంచనాల మధ్య రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద విజయకేతనం ఎగురవేసింది. ఈ సినిమాను దర్శకుడు గోపీచంద్ మలినేని డైరెక్ట్ చేయగా, ఫ్యాక్షన్ నేపథ్యంలో ఈ సినిమాను చిత్�
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం ‘హరిహర వీరమల్లు’ కోసం ప్రేక్షకులు ఏ రేంజ్లో వెయిట్ చేస్తున్నారో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు క్రిష్ పీరియాడికల్ ఫిక్షన్ మూవీగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ సినిమాతో పవన్
నందమూరి నటసింహ బాలకృష్ణ హీరోగా నటించిన రీసెంట్ బ్లాక్ బస్టర్ మూవీ ‘వీరసింహారెడ్డి’. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మొదటి షో నుంచే సూపర్ హిట్టు టాక్ ని సొంతం చేసుకొని బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల సునామి సృష్టించింది. దీ�
నందమూరి నటసింహ బాలకృష్ణ నుంచి చాలా రోజుల తరువాత వచ్చిన ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ సినిమా 'వీరసింహారెడ్డి'. ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకోవడంతో నిన్న సక్సెస్ సెలెబ్రేషన్స్ నిర్వహించారు. ఈ సెలబ్రేషన్ పూర్తి అయ్యాక బాలయ్య..
నందమూరి నటసింహ బాలకృష్ణ హీరోగా నటించిన రీసెంట్ బ్లాక్ బస్టర్ మూవీ 'వీరసింహారెడ్డి'. సినిమా బ్లాక్ బస్టర్ హిట్టు అవ్వడంతో చిత్ర యూనిట్ నిన్న వీరసింహుని విజయోత్సవం సెలబ్రేషన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బాలకృష్ణ మాట్లాడుతూ వీరసింహారెడ్�
శ్రీమంతుడు సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైన ప్రొడక్షన్ కంపెనీ 'మైత్రీ మూవీ మేకర్స్'. అప్పటి నుంచి వరుస విజయాలతో దూసుకుపోతుంది. టాలీవుడ్ లో విజయ పతాకాన్ని ఎగరేసిన ఈ నిర్మాతలు చూపు ఇప్పుడు పక్క ఇండస్ట్రీల మీద పడింది. ఇప్పటికే పఠాన్ డైరె
టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని ఇటీవల నందమూరి బాలకృష్ణ హీరోగా ‘వీరసింహారెడ్డి’ అనే సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమాను పూర్తి యాక్షన్ ఎంటర్టైనర్గా గోపీచంద్ మలిచిన తీరు అభిమానులను ఆకట్టుకుంది. ఇక ఈ సినిమాలో బాలయ్య రెచ్చిపోయి న�
నందమూరి బాలకృష్ణ లేటెస్ట్ మూవీ ‘వీరసింహారెడ్డి’ బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తూ దూసుకుపోతుంది. ఈ సినిమాను దర్శకుడు గోపీచంద్ మలినేని పూర్తి యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కించగా, బాలయ్య రెండు వైవిధ్యమైన పాత్రల్లో ఈ సినిమాలో నటి�
నందమూరి బాలకృష్ణ ఇటీవల బాక్సాఫీస్ వద్ద వరుసగా విజయాలను అందుకుంటూ మిగతా హీరోలకు స్పూర్తిగా నిలుస్తున్నాడు. గతంలో బాలయ్య సినిమాలు రొటీన్ కమర్షియల్ కథలతో రావడం.. వాటిని ప్రేక్షకులు తిరస్కరించడం జరిగేవి. అయితే కరోనా తరువాత ఆయన ‘అఖండ’ సినిమాతో
నందమూరి బాలకృష్ణ నటించిన 'వీరసింహారెడ్డి' సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకోవడంతో దర్శకుడు గోపీచంద్ మలినేని సక్సెస్ టూర్ చేస్తూ ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాడు. ఈ క్రమంలోనే ఆంధ్రా, తెలంగాణ, కర్ణాటక లోని పలు ప్రాంతాల్లో పర్యట�