-
Home » Venkateswara Swamy temple
Venkateswara Swamy temple
కాశీబుగ్గ ఆలయంలో భారీ చోరీ.. రంగంలోకి దిగిన క్లూస్ టీమ్
గత ఏడాది నవంబర్ 1న కార్తీక మాసం ఏకాదశి రోజు తొక్కిసలాట జరిగి ఇక్కడ తొమ్మిది మంది మృతి చెందిన విషయం తెలిసిందే.
కాశిబుగ్గ గుడి కట్టించింది ఈయనే.. తొక్కిసలాటపై ఏమంటున్నాడో చూడండి..
గతంలో తిరుమలకు వెళ్లిన హరిముకుంద్కు సంతృప్తిగా స్వామివారి దర్శనం కలగలేదు. దీంతో తనకు గల స్థలంలో 10 ఎకరాల్లో ఆలయం నిర్మించారాయన.
దేశంలో ఎవరికి వారు సొంతంగా ప్రార్థనా మందిరాలు కట్టుకోవచ్చా? చట్టాలు ఏం చెబుతున్నాయి?
ఎవరైనా తన సొంత భూమిలో సొంత డబ్బులతో గుడి కట్టించుకోవచ్చా? దీనికి చట్టాలు ఏమైనా ఉన్నాయా? ఉంటే అవి ఏంటనే సందేహాలు ఉన్నాయి. వాటికి ఆన్సర్లను పరిశీలిస్తే...
కాశీబుగ్గలో తొక్కిసలాట ఘటన.. మృతుల్లో ఎనిమిది మంది మహిళలు, 12ఏళ్ల బాలుడు.. ప్రమాదం ఇలా జరిగింది.. మృతులు వీరే
Kasibugga stampede incident : చికిత్స పొందుతున్న వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం వారిని శ్రీకాకుళం రిమ్స్ కు
తొక్కిసలాట ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన పవన్ కల్యాణ్.. విచారణ చేపడతాం
kashibugga stampede శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలోని శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయం వద్ద చోటుచేసుకున్న తొక్కిసలాట ఘటన తీవ్రంగా కలచివేసింది.
తిరుమల వేంకటేశుని సన్నిధిలో యాంకర్ శ్రీముఖి.. ఫొటోలు చూడండి..
తాజాగా యాంకర్ శ్రీముఖి తిరుమలకు వెళ్లి వేంకటేశ్వరస్వామిని దర్శించుకుంది. ఆలయం వెలుపల, గజరాజుతో దిగిన పలు ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రధాని నరేంద్ర మోదీ.. ప్రధాని హోదాలో తిరుమలకు రావడం ఎన్నోసారో తెలుసా?
ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ప్రధాని హోదాలో మోదీ తిరుమలను దర్శించుకోవటం నాల్గోసారి. గతంలో..
కోనాయిపల్లి వేంకటేశ్వరస్వామి ఆలయంలో సీఎం కేసీఆర్ పూజలు
సిద్ధిపేట జిల్లా నంగునూరు మండలం కోనాయిపల్లి వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని సీఎం కేసీఆర్ దర్శించుకున్నారు. ఆలయంలో నామినేషన్ పత్రాలతో ప్రత్యేక పూజలు చేశారు. ప్రతి ఎన్నికల సందర్భంగా కేసీఆర్ నామినేషన్ వేయడానికి ముందు ఈ ఆలయాన్ని సందర్శించడం ఆనవా
Anil Kumar Yadav : “నా ఆస్తులు ఎన్నో ధైర్యంగా చెబుతున్నా.. దమ్ముంటే మీ ఆస్తులేవో చెప్పండి” : లోకేష్ కు అనిల్ కుమార్ సవాల్
సోమిరెడ్డి తనవి ఉత్తుత్తి ప్రమాణాలు అన్నారు.. కనీసం సోమిరెడ్డి వచ్చి లోకేష్ చెప్పిన ఆస్తులు తనవేనని ఎందుకు ప్రమాణం చేయలేక పోయారని ప్రశ్నించారు.
Delhi TTD Temple : ఢిల్లీలో మే 3 నుంచి శ్రీ వేంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు.. వైభవంగా నిర్వహించేలా ఏర్పాట్లు
ఢిల్లీలో ఉన్న ఏపీ భవన్లో టీటీడీ సమాచార కేంద్రం కొవిడ్ కారణంగా తీసేశామని, టీటీడీ చైర్మన్, ఈవోతో మాట్లాడి మళ్లీ పునరుద్ధరించే ఏర్పాటు చేస్తామని ఢిల్లీ ఎల్ఏసీ చైర్పర్సన్ వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి చెప్పారు.