Home » Venkateswara Swamy temple
తాజాగా యాంకర్ శ్రీముఖి తిరుమలకు వెళ్లి వేంకటేశ్వరస్వామిని దర్శించుకుంది. ఆలయం వెలుపల, గజరాజుతో దిగిన పలు ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ప్రధాని హోదాలో మోదీ తిరుమలను దర్శించుకోవటం నాల్గోసారి. గతంలో..
సిద్ధిపేట జిల్లా నంగునూరు మండలం కోనాయిపల్లి వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని సీఎం కేసీఆర్ దర్శించుకున్నారు. ఆలయంలో నామినేషన్ పత్రాలతో ప్రత్యేక పూజలు చేశారు. ప్రతి ఎన్నికల సందర్భంగా కేసీఆర్ నామినేషన్ వేయడానికి ముందు ఈ ఆలయాన్ని సందర్శించడం ఆనవా
సోమిరెడ్డి తనవి ఉత్తుత్తి ప్రమాణాలు అన్నారు.. కనీసం సోమిరెడ్డి వచ్చి లోకేష్ చెప్పిన ఆస్తులు తనవేనని ఎందుకు ప్రమాణం చేయలేక పోయారని ప్రశ్నించారు.
ఢిల్లీలో ఉన్న ఏపీ భవన్లో టీటీడీ సమాచార కేంద్రం కొవిడ్ కారణంగా తీసేశామని, టీటీడీ చైర్మన్, ఈవోతో మాట్లాడి మళ్లీ పునరుద్ధరించే ఏర్పాటు చేస్తామని ఢిల్లీ ఎల్ఏసీ చైర్పర్సన్ వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి చెప్పారు.
విజయవాడ : కొద్ది రోజులుగా టీడీపీ అధినేత చంద్రబాబుపై డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి అలిగినట్లు కనిపిస్తున్నారు. తన చిరకాల ప్రత్యర్ధి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి కుటుంబం టీడీపీలో చేరాలనుకోవడం, అందుకు చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే కేఈ అ�