Home » Verdict
134 ఏళ్లుగా రగులుతున్న వివాదానికి తెరపడింది. సున్నితమైన అయోధ్యలోని రామజన్మభూమి - బాబ్రీ మసీదు భూ యాజమాన్య వివాదం కేసులో సుప్రీంకోర్టు తుది తీర్పు ఇచ్చిన
వివాదాస్పద అయోధ్య స్థలంపై సుప్రీంకోర్టు శనివారం, నవంబర్ 9న, ఇచ్చిన తీర్పను హృదయ పూర్వకంగా స్వాగతిస్తున్నట్లు ఆధ్యాత్మిక గురువు పండిట్ శ్రీ శ్రీ రవిశంకర్ తెలిపారు. సుప్రీం తీర్పు నేపథ్యంలో ఆయన ట్విట్టర్ ద్వారా స్పందించారు. సుప్రీంకోర్ట�
సుప్రీంకోర్టు తీర్పుపై ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు స్పందించింది. తీర్పు నిరాశపరిచిందని, కానీ తీర్పును గౌరవిస్తామని లా బోర్డు ఛైర్మన్ జాఫర్ యాబ్ గిలానీ వ్యాఖ్యానించారు. తమకు ఐదు ఎకరాల స్థలం అక్కర్లేదని చెప్పారు. దేశ ప్రజలంతా సంయమన�
అయోధ్యలో వివాదాస్పద రామజన్మ భూమి- బాబ్రీ మసీదు స్థల వివాదంపై సుప్రీం కోర్టు శనివారం(నవంబర్-9,2019)తీర్పు ఇవ్వనుంది. 1992 లో బాబ్రీ మసీదు కూల్చివేసినప్పటి నుండి దశాబ్దాల అనిశ్చితికి సుప్రీం ముగింపు పలికింది. తీర్పు సందర్భంగా ఇవాళ(నవంబర్-8,2019)ఉదయం భ
దేశ ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్రమోడీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. ఇవాళ(అక్టోబర్-27,2019)58వ ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో భాగంగా ప్రధాని మోడీ ప్రసంగిస్తూ…భారతీయులతోపాటు అనేక దేశాల్లోని ప్రభుత్వాలు, ప్రజలు, సామాజిక సంస్థలు కూడా దీపావళి ఎ�
70 ఏళ్ల నుంచి నలుగుతున్న కేసులో భారత ప్రభుత్వం విజయం సాధించింది. ఏడో నిజాం ఆస్తులపై భారత ప్రభుత్వంతో పాటు..ఆయన వారసులు ప్రిన్స్ ముకరంజా, ముఫ్కంజాకే హక్కులు ఉన్నాయంటూ హైకోర్ట్ ఆఫ్ ఇంగ్లండ్ అండ్ వేల్స్ కోర్టు తీర్పు ఇచ్చింది.
శ్రీకాకుళం జిల్లా నేరెడ్ బ్యారేజ్ తీర్పును వంశధార ట్రిబ్యునల్ వెల్లడించింది. 106 ఎకరాల్లో ప్రహరీగోడ కట్టడానికి గతంలో అనుమతి ఇచ్చారు. ఆర్డర్ లో మార్పులు చేయాలని ఒడిశా ప్రభుత్వం ఇచ్చిన అప్లికేషన్ ను ట్రిబ్యునల్ తోసిపుచ్చింది. 106 ఎకరాలకు జాయిం�
ఏపీ ప్రజలు ఇప్పటికే తీర్పును నిర్ణయించుకున్నారని..బై..బై..బాబు అంటూ వైసీపీ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ట్వీట్ చేశారు. ఏప్రిల్ 11వ తేదీ గురువారం ఏపీలో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. పలు జిల్లాల్లో హింసాత్మక ఘటనలు జ�
జర్నలిస్టు రామచంద్ర ఛత్రపతి హత్య కేసు తీర్పును జనవరి 11 శుక్రవారం పంచకుల ప్రత్యేక సీబీఐ కోర్టు వెలువరించనుంది.