Home » Video
ఉత్తరప్రదేశ్ లోని వారణాశి లోక్ సభ స్థానానికి సమాద్ వాదీ పార్టీ అభ్యర్థిని మార్చింది. వారణాశి స్థానానికి గతంలో షాలిని యాదవ్ ను అభ్యర్థిగా ఎస్పీ ప్రకటించింది.ఆమె నామినేషన్ కూడా దాఖలు చేశారు.అయితే ఇప్పుడు ఆ స్థానానికి అభ్యర్థిగా తేజ్ బహదూర్ �
దేశంలో ఎండలు మండిపోతున్నాయి. ఉష్షోగ్రతలతో జనాలకు కళ్లు బైర్లు కమ్ముతున్నాయి. ప్రజలు రోడ్లపైకి వచ్చేందుకు భయపడుతున్నారు. రోడ్లపై బైక్ లపై వెళ్లే వాళ్లకు ఎండ నుంచి ఉపశమనం కోసం అంటూ రాజస్థాన్ రాష్ట్రం వినూత్నంగా ఆలోచించింది. మండే ఎండలో బ�
పశ్చిమగోదావరి జిల్లా భీమవరం సుంకర్ బద్దయ్యగారి వీధిలో యువతిని లైంగికంగా వేధిస్తున్న డేగల రాంబాబు అనే వ్యక్తిని పట్టుకుని స్థానికులు దేహశుద్ధి చేసిన ఘటన చోటుచేసుకుంది. నరసాపురం మండలం ఎల్బీ చర్ల ప్రభుత్వ ఆసుపత్రిలో రాంబాబు ఉద్యోగిగా పని�
శ్రీలంకలో ఉగ్రదాడిలో మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది.ఆదివారం(ఏప్రిల్-21,2019) ఉదయం నుంచి రాజధాని కొలంబోలో హోటల్స్,చర్చిలు లక్ష్యంగా ఐసిస్ ఉగ్రవాదులు జరిపిన వరుస బాంబు పేలుళ్లలో ఇప్పటివరకు 215మంది వరకు మృతి చెందగా 500మందికి పైగా గాయపడ్డారు. ఇప్పటి వరకు
టిక్ టాక్ పిచ్చి ప్రాణాలమీదికి తెస్తోంది. తేవటం ఏంటి ప్రాణాలు పోయిన సందర్భాలు కూడా జరిగాయి. మోస్ట్ పాపులర్ వీడియో షేరింగ్ యాప్ లలో టిక్ టాక్ ఒకటి.
అరుణాచల్ ప్రదేశ్ సీఎం కాన్వాయ్ లోని ఓ కారులో తరలిస్తున్న రూ. 1.8కోట్ల నగదు పట్టబడటం ఇప్పుడు ఆ రాష్ట్రంలో కలకలం సృష్టిస్తోంది. మంగళవారం అర్ధరాత్రి జరిపిన తనిఖీల్లో ఈ డబ్బు బయటపడింది.ఓటర్లకు బీజేపీ డబ్బులు పంచుతోందంటూ కాంగ్రెస్ ఆరోపించింది. స�
డబ్బు ఆశతో కొందరు వ్యాపారులు అడ్డదారులు తొక్కుతున్నారు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారు. అపరిశుభ్రమైన వాతావారణంలో గలీజ్ పనులు చేస్తున్నారు. ప్రజలను
పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB)కి రూ.13వేల కోట్లు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన నీరవ్ మోడీ అరెస్ట్ అయ్యాడు. ఈ అరెస్ట్ ఎలా జరిగింది.. ఎవరు పట్టించారు.. ఎలా చిక్కాడు అనేది ఇప్పుడు ఆసక్తి రేపుతోంది. నీరవ్ మోడీని పట్టించింది మాత్రం ఓ కెమెరా. అవును ఇది పచ్చ�
న్యూజిలాండ్ లోని క్రైస్ట్ చర్చ్ నగరంలోని రెండు మసీదుల్లో శుక్రవారం(మార్చి-15,2019) దుండగులు జరిపిన కాల్పుల్లో చనిపోయిన వారి సంఖ్య 50కి చేరింది. మృతుల సంఖ్య 100కి చేరే అవకాశమున్నట్లు తెలుస్తోంది.శుక్రవారం కావడంతో ఎక్కువ సంఖ్యలో ముస్లింలు ప్రార్దన�
ఢిల్లీ : పాకిస్థాన్ యుద్ధ విమానాన్ని తరుముకుంటు వెళ్లిన భారత్ వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్ పాక్ అధికారుల చెరలో ఉన్నప్పుడు అభినందన్ టీ తాగుతున్న వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. అభినందన్ పాకిస్థాన్ టీ బ్రాండ్ సిడర్ అంటు ఓ వీడియో వైరల్ గా �