Home » Video
ఉత్తరప్రదేశ్ లోని ఓ పెళ్లి వేడుకలో దారుణం జరిగింది. పెళ్లి వేడుకలో డ్యాన్స్ చేయడం ఆపేసిందన్న ఆగ్రహంతో ఓ దుండుగుడు ఓ యువతి ముఖంపై కాల్పులు జరపడంతో ఆమె పరిస్థితి విషమంగా మారింది.డిసెంబర్-1,2019న చిత్రకూట్లో గ్రామ పెద్ద సుధీర్ సింగ్ పటేల్ కు�
ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్ర సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటారు. సినీ హీరోల రేంజ్లో ఆనంద్ మహీంద్రాకు సోష ల్మీడియాలో కూడా లక్షల్లో అభిమానగణం ఉంది. సమకాలీన అంశాలపై ఎప్పుడూ స్పందిస్తూ ఉంటే ఆయన ట్విట్టర్ లో షేర్ చేసిన ఓ వీడియో సో
కాలిఫోర్నియాలోని రైల్వే స్టేషన్ లో ఓ వ్యక్తి చావు అంచుల్లోకి వెళ్లొచ్చాడు. అదెలా అనుకుంటున్నారా.. వేగంగా వెళ్తున్న రైల్వే ట్రాక్ మీద పడి.. ట్రైన్ దగ్గరకు వచ్చేసరికి ప్లాట్ ఫామ్ మీదకు వచ్చేశాడు. ఇంతకు మధ్యలో ఏం జరిగుంటదో తెలుసుకోవాలని ఉందా..? &n
సాధారణంగా ఎక్కడైనా యాక్సిడెంట్ జరిగితే ప్రాణాలు పోవటమో, క్షతగాత్రులై ఆస్పత్రి పాలవటమో జరుగుతూ ఉంటుంది. కానీ అమెరికాలో జరిగిన ఒక రోడ్డు ప్రమాదం ముగ్గురి ప్రాణాలను కాపాడింది. అరిజోనా రాష్ట్రం రాజధాని ఫీనిక్స్ నగరంలో జరిగిన ఈ రోడ్డు ప్రమాదా�
భారత్ కీ లక్ష్మి కార్యక్రమానికి బ్రాండ్ అంబాసిడర్లుగా స్టార్ షట్లర్ పీవీ సింధు, ప్రముఖ బాలీవుడ్ నటి దీపికా పదుకొనే, స్టార్ షట్లర్ పీవీ సింధు నియమితులయ్యారు. ప్రధాని మోడీ నేతృత్వంలో మహిళా సాధికారతను, మహిళల కృషిని చాటే ఉద్దేశంతో భారత్ కీ లక్ష
జవాన్లకు నాణ్యత లోపించిన ఫుడ్ ఇస్తున్నారంటూ సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేయడం ద్వారా వివాదం రేపిన BSF మాజీ జవాను తేజ్ బహదూర్ యాదవ్ జననాయక్ జనతా పార్టీ (JJP)లో చేరారు. ఆదివారం(సెప్టెంబర్-29,2019)ఢిల్లీలో జేడేపీ నేత దుష్యంత్ చౌతాలా సమక్షంలో ఆయన ఆ పా�
ఓ దశలో టాలీవుడ్ అగ్ర కథానాయికల్లో ఒకరిగా శ్రియా శరణ్ వెలుగొందింది. కొన్నాళ్లుగా తెలుగు సినిమాలకు ఈ అమ్మడు దూరంగా ఉంటోంది. చివరగా బాలకృష్ణ సరసన పైసా వసూల్ లో కనిపించింది. ప్రస్తుతం కోలీవుడ్ ప్రాజెక్టులతో బిజీగా ఉన్న ఈ భామ తన భర్త ఆండ్రీతో కల�
రోజురోజుకి టిక్ టాక్ పిచ్చి పీక్ స్టేజ్కు వెళ్లిపోతుంది. ఈ యాప్ మోజులో పడి కొందరు ప్రాణాలు పోగొట్టుకుంటుంటే…మరికొందరు మాత్రం తమ వీడియోలకు ఎక్కువ వ్యూస్, లైకులు రావాలని… సొంత ఆస్తుల్ని సైతం తగలబెట్టుకుంటున్నారు. గుజరాత్లో ఒక వ్యక్తి �
బతుకుదెరువు కోసం అబుదాబి వెళ్లిన ఓ తెలంగాణవాసి అక్కడ నరకం అనుభవిస్తున్నాడు. రెండేళ్లుగా పనిచేయించుకొంటూ జీతం ఇవ్వకుండా, తిండి పెట్టకుండా అరబ్ షేక్ నానా ఇబ్బందులకు గురిచేస్తున్నాడంటూ ఆ వ్యక్తి ఫేస్బుక్లో పెట్టిన వీడియోను.. నెటిజన్ ఒకరు �
బాలీవుడ్,టాలీవుడ్ లో వరుస సినిమాలతో బిజీగా ఉన్న హీరోయిన్ కియారా అద్వానీ ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన ఓ వీడియా ఇప్పుడు వైరల్ గా మారింది.శిరోజాల సంరక్షణను నిర్లక్ష్యం చేశానని చెప్పిన కైరా..తన హెయిర్ ను కత్తెరతో చిన్నగా కట్ చేసి ఆ వీడియోను ఇన�