Home » Video
ఆస్ట్రేలియా అడవుల్లో మొదలైన దావాగ్నికి భారీ వృక్షాలు సైతం కాలి బూడిదవుతున్నాయి. అనేక ప్రాణులు తమ ఆవాసాల్ని, ప్రాణాల్ని కోల్పోతున్నాయి. ఆస్ట్రేలియాలోని అడవిలో మొదలైన కార్చిచ్చు క్షణాల్లో పగటిపూటను చీకటిగా మార్చేస్తోంది. అడవిలోని పొదలకు న
రోడ్డు మీదకు వస్తే చాలు ట్రాఫిక్తో వణికిపోతుంటారు వాహనదారులు. దుమ్ము, ధూళి రణగొణ ధ్వనులతో నిత్యం నరకం చూస్తుంటారు. ట్రాఫిక్ సిగ్నళ్ల వద్ద పరిస్థితి చెప్పనవసరం లేదు. గ్రీన్ లైట్ పడకుండ ముందే..హారన్లు అదే విధంగా మోగిస్తూనే ఉంటారు. కొంతమంది �
భూమి మీద నూకలు మిగిలే ఉండాలి కానీ.. ఎంత పెద్ద ప్రమాదం జరిగినా సురక్షితంగా బయటపడొచ్చు అంటారు. ప్రముఖ రేసర్ వరల్డ్ చాంపియన్ Ott Tanak విషయంలోనూ ఇదే జరిగింది. ఘోర ప్రమాదం జరిగినా స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. వివరాల�
మహారాష్ట్రాలోని బంధార్ జిల్లాలో పులికి చేతికి చిక్కినట్లే చిక్కి ప్రాణాలను కాపాడుకున్నాడు ఓ వ్యక్తి. చనిపోయినట్లు నటించి ప్రాణాలతో బయటపడ్డాడు. ఆ వీడియోని ఐఎఫ్ఎస్ అధికారి ప్రవీణ్ కుమార్ సోషల్ మీడియాలో షేర్ చేయటంతో వైరల్ గా మారింది. అసలు �
యాసిడ్ దాడి బాధితురాలు లక్ష్మి అగర్వాల్ జీవితకథ ఆధారంగా తెరకెక్కన చపాక్ మూవీ ఇటీవల విడుదలై విమర్శకుల ప్రశంసలందుకుంటున్న విషయం తెలిసిందే. యాసిడ్ దాడి బాధితురాలు లక్ష్మీ అగర్వాల్ పాత్రలో బాలీవుడ్ నటి దీపికా పదుకొణే పరకాయ ప్రవేశం చేసి తన అద�
ఇరాన్ రాజధాని టెహ్రాన్ లో బుధవారం(జనవరి 8,2020) ఘోర విమాన ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో సిబ్బంది, ప్రయాణికులు సహా 180మంది చనిపోయారు.
విమానాశ్రయాల్లో కొన్ని వింత ఘటనలు చోటు చేసుకోవటం మనం చూస్తూనే ఉంటాం. అలాంటిదే ఓ ప్రయాణికుడు మూత్రం పోసిన వీడియో సోషట్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రయాణికులంతా విమానం కోసం టెర్మినల్ హాల్ లో వెయిట్ చేస్తున్నప్పుడు, వారి మధ్యలో కూర్చున్న ఓ వ్య
సాధారణంగా మనుషులు మాత్రమే ఆడే ఆటలను మూగ జంతువులు కూడా ఆడుతున్నాయి. ఒక జింక పుట్ బాల్ గేమ్ ఆడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇండియన్ ఫారెస్ట్ ఆఫీసర్ సుశాంత్ నందా ఆ వీడియోను గురువారం(జనవరి 2,2020) తన ట్విటర్ లో పోస్ట్ చేశారు. అసలు విషయ
పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)ను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. గడ్డికట్టే చలి ఉన్న ఢిల్లీలో కూడా ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ సమయంలో సీఏఏ వ్యతిరేక ఆందోళనల సమయంలో జరిగిందంటూ సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అ�
రాజధానిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ పై వైసీపీ వీడియో ప్రజంటేషన్ ఇచ్చింది. అమరావతిలో భూముల స్కామ్ జరిగిందని చెబుతూ అందుకు సంబంధించిన అక్రమాల ఆధారాలు,