పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కీలక నేత రాహుల్ గాంధీ సహా సీనియర్ నేతలంతా దిగ్విజయ్ వ్యాఖ్యలకు పూర్తి వ్యతిరేకంగా మాట్లాడారు. సైనికులను తాము ప్రశ్నించబోమని, వారిపై తమకు పూర్తి విశ్వాసం ఉందని అన్నారు. 2016లో జమ్మూ కశ్మీర్లోని ఉరిలోని 12 �
తమిళనాడు అరక్కోణంలో ఆలయ ఉత్సవంతో ఘోర ప్రమాదం జరిగింది. కిల్వీధి గ్రామంలో ద్రౌపతి అమ్మన్ ఉత్సవం జరుగుతున్న సమయంలో క్రేన్ కూలి నలుగురు మృతి చెందారు. మరో తొమ్మిది మందికి గాయాలయ్యాయి. వారిని సహాయక బృందాలు, పోలీసులు వెంటనే ఆసుపత్రులకు తరలించి చ�
Swati Maliwal: ఓ వ్యక్తి తనను వేధించాడంటూ ఇటీవల ఢిల్లీ మహిళా కమిషన్ (డీసీడబ్ల్యూ) చీఫ్ స్వాతి మలీవాల్ చేసిన ఆరోపణల్లో నిజం లేదంటూ కొందరు విమర్శలు గుప్పిస్తుండడంతో స్వాతి స్పందించారు. తన గురించి ఘోరమైన అసత్యాలు చెబుతూ తనను బెదిరించాలని కొందరు చూస్తు
గురువారం ఉదయం మూడు గంటల సమయంలో ఢిల్లీలోని ఎయిమ్స్ రెండో గేటు వద్ద ఈ ఘటన జరిగింది. ఫుట్పాత్పై ఎదురు చూస్తున్న స్వాతి వద్దకు వచ్చిన కార్ డ్రైవర్ ఆమెతో అసభ్యంగా మాట్లాడాడు. దీంతో స్వాతి అతడిపై ఆగ్రహం వ్యక్తం చేసేందుకు, డ్రైవింగ్ సీట్లో ఉన్న �
Viral Video: అఫ్గానిస్థాన్ తాలిబన్ల చేతుల్లోకి వెళ్ళిన తర్వాత ఆర్థిక పరిస్థితులు మరింత దిగజారిపోయాయి. ఇక అమ్మాయిలపై విధిస్తున్న ఆంక్షల గురించి ప్రత్యేకంగా చెప్పే అవసరం లేదు. చదువుకోవాల్సిన చాలా మంది అమ్మాయిలు ఇంటి పనులు, వంట పనులకే పరిమితం అవుత�
ఈ వీడియోను రిజిజు తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేస్తూ ‘‘కాంగ్రెస్ పార్టీకి ఇదేం ఇబ్బంది? మోదీని ఎగతాళి చేయాలని కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే అనుకున్నారు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పిన ప్రధాని మోదీ మాటల్ని ప్రస్తావించి, బీజేపీ తన �
ఆస్ట్రేలియాలోని హిల్లరీస్ డాగ్ బీచ్ లో పర్యాటకుల తాకిడి అధికంగా ఉంటుంది. బీచ్ లోని ఓ చోట ఓ అమ్మాయి నీళ్లలో ఉంది. అదే సమయంలో ఆమె వైపుగా సముద్రంలో నుంచి ఓ షార్క్ చేప వచ్చింది. ఆ సమయంలో అక్కడ ఓ డ్రోనుతో కొందరు వీడియో తీస్తున్నారు. దీంతో అందులో ఈ ద�
పని మనిషి పట్ల దారుణంగా వ్యవహరించింది ఓ మహిళ. పనికి రానని చెబుతున్నప్పటికీ ఓ అమ్మాయిని లిఫ్టులో నుంచి బలవంతంగా లాక్కెళ్లింది. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఉత్తరప్రదేశ్ లోని నోయిడా, క్లియో కౌంటీ సొసైటీ సెక్ట�
సుశీల్కు మద్యం సేవించే అలవాటు ఉంది. గతంలో కూడా పలుసార్లు మద్యం సేవించి, ఉన్నతాధికారుల ఆగ్రహానికి గురయ్యాడు. తాజాగా శుక్రవారం సాయంత్రం బాగా మద్యం తాగిన సుశీల్ మత్తులో విచ్చలవిడిగా ప్రవర్తించాడు.
ఖతర్ లో ఫిఫా ప్రపంచ కప్ జరుగుతున్న వేళ ప్రస్తుతం భారత్ లోనూ ఆ ఆటపై అభిమానులు అమితాసక్తి చూపుతున్నారు. ఈ సమయంలో టీమిండియా మాజీ దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ ఓ వీడియో పోస్ట్ చేసి అందరి దృష్టినీ ఆకర్షించాడు. ఇందులో సచిన్ ఫుట్ బాల్ ఆడుతున్న�