Home » Video
పాకిస్తాన్ మరో కొత్త నాటకానికి తెరదీసింది. సోమవారం రాత్రి పాక్ జలాల్లోకి ప్రవేశించిన భారత సబ్ మెరైన్ ను అడ్డుకున్నట్లు పాక్ నేవీ అధికార ప్రతినిధి మంగళవారం(మార్చి-5,2019) తెలిపారు. 2016 నుంచి పాక్ జలాల్లోకి భారత సబ్ మెరైన్ ప్రవేశించడాన్ని పాక్ గు
భారత పైలట్ ను అరెస్ట్ చేసినట్లు పాక్ చెబుతున్నదానికి సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తమ భూభాగంలో భారత యుద్ధవిమానాన్ని కూల్చివేశామని, అందులో ఉన్న వింగ్ కమాండర్ అభి ఆనంద్ అనే పైలట్ ను అరెస్ట్ చేసినట్లు పాక్ �
విజయవాడ: జగనుకు దమ్ముంటే నా నియోజకవర్గంలోకి వచ్చి పోటీ చేయాల దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్ సవావ్ విసిరారు. జగన్ దివాళకోరు రాజకీయాలు చేస్తున్నారని, నన్ను దళిత వ్యతిరేకిగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్న�
ఏలూరు : టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దళితులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వీడియోను వైరల్ చేశాడనే కారణంతో శ్రీరామవరంకు చెందిన వైసీపీ నాయకుడు కామిరెడ్డి నాని అనే వ్యక్తిని పోలీసులు శనివారం అరెస్ట్ చేసారు. అతడ్ని 3వ టౌన్ పోలీస్ స్�
శ్రీనగర్ : పుల్వామాలో భారత సైనికులపై బాంబు దాడి ఘటనపై దేశయావత్తు అట్టుడుకుతోంది. సైనికుల మరణాలు దేశాన్ని కలచివేస్తోంది.ఈ క్రమంలో జమ్ము కశ్మీర్ రాజధాని శ్రీనగర్ డిప్యూటీ మేయర్ కు పాకిస్థాన్ తో సంబంధాలున్నాయనే విషయం ఇప్పుడు వైరల్ గా మా
వాషింగ్టన్: బాడీ ఫిట్ గా ఉంచుకోవాలనే కోరికతో జిమ్ కెళ్లిపోయి కసరత్తులు చేసేస్తుంటారు. కొత్తలో మాంచి ఉత్సాహంగానే వెళతారు..రోజులు గడిచే కొద్దీ ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది. దాంతో డమ్మాలు కొట్టేస్తారు..తరువాత రాను రాను మొత్తానికే మానేస్తారు. ముపై �
గజ్వేల్ : ఒంటేరు ప్రతాప్ రెడ్డి…గత ఎన్నికల్లో రెండు సార్లు టీడీపీ అభ్యర్థిగా..ఒకసారి కాంగ్రెస్ అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలిచారు. 2014, 2018లో సీఎం కేసీఆర్పై పోటీ చేసి వార్తల్లోకి ఎక్కారు. 2014లో టీడీపీ అభ్యర్థిగా.. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్
చిన్నారి పాపని తండ్రే లగేజీ బ్యాగ్ ను ఈడ్చుకెళ్లినట్లు లాక్కెళ్లాడు. న్యూ ఇయర్ రోజున జరిగిన ఈ ఘటన సోషల్ మీడియాలో వివరీతంగా వైరల్ గా మారింది.