Vijaya sai Reddy

    ప్రజల మద్దతు లేని వాళ్లే పొత్తుల కోసం చూస్తారు

    May 7, 2022 / 05:12 PM IST

    ప్రజల మద్దతు లేని వాళ్లే పొత్తుల కోసం చూస్తారు

    Vijaya Sai Reddy : వైసీపీతోనే విశాఖ అభివృద్ధి

    November 13, 2021 / 05:01 PM IST

    విశాఖ జీవీఎంసీ ఉపఎన్నికల్లో 31వ వార్డు అభ్యర్థి తరఫున విజయసాయిరెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తెలుగుదేశం పార్టీకి భవిష్యత్ లేదని ఆయన అన్నారు.

    CBI Court: సీబీఐ కోర్టులో సీఎం జగన్, ఎంపీ విజయసాయి రెడ్డికి ఊరట

    September 15, 2021 / 03:16 PM IST

    ఏపీ సీఎం జగన్, ఎంపీ విజయసాయి రెడ్డికి సంబంధించిన బెయిల్ ను కొట్టేయాలని వేసిన పిటిషన్ ను కొట్టేసింది సీబీఐ కోర్టు.

    నిధులకు ఇబ్బందేం లేదు.. పోలవరం వేగం పెంచండి: కేంద్రం

    February 8, 2021 / 02:41 PM IST

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జీవనాడిగా ఉన్న పోలవరం ప్రాజెక్ట్ పనుల్లో వేగం పెంచాలని రాష్ట్రప్రభుత్వాన్ని కోరింది కేంద్రం. ఈ మేరకు కేంద్ర జలశక్తిశాఖ మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌ కీలక ప్రకటన చేశారు. కొన్ని విషయాల్లో శ్రద్ధ వహించి, ఆర్‌అండ్�

    రాజ్యసభ అభ్యర్ధులు ఖరారు 

    March 4, 2020 / 10:31 PM IST

    ఉన్న ఖాళీలు నాలుగు.. అందులో ఒకటి కేంద్రంలోని బీజేపీ తరఫున అంబానీ ఖాతాలోకి వెళ్లిపోయింది. ఇక మిగిలినవి మూడు.. వాటికోసం బోలెడు పేర్లు. ఎవరికిస్తే ఏమవుతుందోనన్న ఆందోళన.. అయినా రకరకాల కూడికలూ, తీసివేతలు లెక్కలేసిన తర్వాత ఆ మూడింట్లో ఇద్దరినీ ఫిక్

    రాజ్యసభకు షర్మిల..జాతీయ రాజకీయాల్లో వైసీపీ తురుపుముక్క!

    February 22, 2020 / 06:21 AM IST

    ఏపీ రాజకీయాల్లో రాజ్యసభ సీట్ల సందడి మొదలయ్యింది. మార్చి నెలలో ఏపీ నుంచి నాలుగు రాజ్యసభ సీట్లు ఖాళీ కానున్నాయి.  ఈ నాలుగు  స్ధానాలు కూడా వైసీపీకే దక్కనున్నాయి.  సీఎం  జగన్ ఇప్పుడు ఈనాలుగు స్ధానాలకు అభ్యర్ధులను ఎంపిక  చేసే పనిలో పడ్డార�

    గోదావరి-కృష్ణా నదుల అనుసంధానంపై డీపీఆర్‌ సిద్ధం

    February 4, 2020 / 02:42 AM IST

    గోదావరి నుంచి కృష్ణ, కృష్ణ నుంచి పెన్నా, పెన్నా నుంచి కావేరీ నదులకు నీటి మళ్ళింపు కోసం నేషనల్‌ వాటర్‌ డెవలప్‌మెంట్‌ ఏజెన్సీ (ఎన్‌డబ్ల్యుడీఏ) ముసాయిదా ప్రణాళికను రూపొందించినట్లు కేంద్ర జల శక్తి మంత్రి శ్రీ గజేంద్ర సింగ్‌ షెకావత్‌ రాజ్యసభలో �

    బాబుకి ముందు నుయ్యి-వెనుక గొయ్యి : ఎవరు అడ్డొచ్చినా 3 రాజధానులు ఆగదు

    January 28, 2020 / 01:54 PM IST

    ఏపీలో హాట్ టాపిక్ గా మారిన మూడు రాజధానుల అంశంపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి స్పందించారు. ఎవరు అడ్డొచ్చినా 3 రాజధానుల ప్రతిపాదన ఆగదని విజయసాయి రెడ్డి

    విజయసాయిరెడ్డి లెటర్ ఎఫెక్ట్ : సీబీఐ జేడీగా మనోజ్ శశిధర్

    January 17, 2020 / 04:21 PM IST

    సీబీఐ జాయింట్ డైరెక్టర్ గా  ఐపీఎస్ అధికారి మనోజ్ శశిధర్  నియమితులయ్యారు. ఆయన 1994  గుజరాత్ కేడర్ కు చెందిన అధికారి. ఈ పదవిలో ఆయన అయిదేళ్ళపాటు కొనసాగుతారు. కాగా సీబీఐ జేడీ గా  ఏపీకి చెందని వ్యక్తిని, రాజకీయాలకు చెందని వ్యక్తిని నియమించాలన

    జగన్ కు సీబీఐ కోర్టు షాక్

    January 17, 2020 / 10:18 AM IST

    ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసులో జగన్ దాఖలు చేసిన రెండు పిటీషన్లను నాంపల్లి సీబీఐ కోర్టు కొట్టివేసింది. ఐదు చార్ఝి షీట్లను కలిపి ఒకే సారి  విచారించాలని జగన్ తరుఫు న్యాయవాది వేసిన పిటీషన్ ను  కోర్టు కొట్టి వేసింది. సీబీఐ విచ�

10TV Telugu News