Home » Vijaya sai Reddy
హైదరాబాద్ లో సీబీఐ జేడీగా ఏపీ కి సంబంధంలేని వ్యక్తిని నియమించాలని కోరుతూ వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి రాసిన లేఖకు కేంద్ర హోం మంత్రి సమాధానం చెప్పారు. విజయసాయి రెడ్డి విజ్ఞప్తిపై తగిన చర్యలు తీసుకోవాలిన ఆయన కేంద్ర సిబ్బంది వ్యవహారాల శ
ఆంధ్రప్రదేశ్ లో రాజధానిసెగలు ఇంకా చల్లారలేదు..అధికార విపక్షాల మధ్య మాటల యుధ్దాలు జరుగుతూనే ఉన్నాయి. మరోవైపు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు రాజధాని రైతులకు అండగా నిలబడి వారితో కలిసి పోరాడుతున్నారు. అధికార వైసీపీ నాయకులు కూడా మాటలతో ప
పాకిస్తాన్ చెరలో ఉన్న ఏపీకి చెందిన 20 మంది జాలర్లను విడుదల చేయటానికి పాక్ ప్రభుత్వం అంగీకరించింది. వీరిని జనవరి6 సాయంత్రం 4గంటలకు విడుదల చేయనున్నట్లు పాకిస్తాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ, ఇస్లామా బాద్ లోని భారత హైకమీషన్ కు సమాచారం ఇచ్చి�
రాజధాని అంశంపై ఎక్కువగా మాట్లాడాల్సింది మున్సిపల్ మంత్రి బొత్స సత్యనారాయణ. నిజానికి ఇన్నాళ్లూ ఆయనే మాట్లాడారు కూడా. అయితే మారిన పరిస్థితుల్లో ఆయన్ని హైజాక్ చేస్తూ జగన్ సన్నిహితుడు విజయసాయిరెడ్డి భారీ స్టేట్మెంట్స్ ఇవ్వడం పట్ల మంత్రి గా
ఏపీకి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ విశాఖ అంటూ వైసీపీ సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలను సమాచార శాఖ మంత్రి పేర్ని నాని ఖండించారు. శుక్రవారం సచివాలయంలో జరిగిన కేబినెట్ భేటీ వివరాలు వెల్లడిస్తున్న నాని, ఒక విలేకరి
నారా లోకేశ్, జనసేనాని పవన్ కల్యాణ్ పై వైసీపీ నేత విజయసాయిరెడ్డి సెటైర్లు వేశారు. చంద్రబాబుకు లోకేశ్ సొంతపుత్రుడైతే.. పవన్ కల్యాణ్ దత్తపుత్రుడన్నారు.
జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ పై వైసీపీ నేతలు విజయసాయి రెడ్డి, ఆమంచి కృష్ణమోహన్, సామినేని ఉదయభాను ఫైర్ అయ్యారు. పవన్ ని ప్రజలు జోకర్ గా చూస్తున్నారని చెప్పారు.
గ్రామ వాలంటీర్లు 5వేల రూపాయల జీతంతో పనిచేస్తే.. పెళ్లికి పిల్లను కూడా ఇవ్వటంలేదని టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకు వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ట్విట్టర్ లో స్పందించారు. మాజీ మంత్రి, మాజీ సీఎంకుమారుడు లోకేష్ ను టార్గ�
హైదరాబాద్: ఏపీలోని ప్రతి కుటుంబంలోని వ్యక్తియొక్క వివరాలను టీడీపీ చోరీ చేసిందని ఇది అత్యంత ప్రమాదకరమైన పరిస్ధితి అని వైసీపీ నాయకుడు విజయసాయిరెడ్డి ఆరోపించారు. హైదరాబాద్ లోటస్ పాండ్ లో సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో…సేవా మిత్ర య�
ఏపీ సీఎం చంద్రబాబును పిచ్చికుక్క కరిచినట్టు అనుమానం వస్తోందని వైసీపీ ఎంపీ విజయసాయి అనుమానం వ్యక్తం చేశారు. ఈ మేరకు ట్విట్టర్లో ట్వీట్ చేశారు. ఏప్రిల్ 24వ తేదీ బుధవారం ట్వీట్లతో విచుకుపడ్డారు. సోనియా ఏపికి సమన్యాయం చేసిందని బాబు అంట�