Home » vijayanagaram
High tension in Ramateertham : విజయనగరం జిల్లాలో హై టెన్షన్ నెలకొంది. రామతీర్థంలో పర్యటించేందుకు టీడీపీ, వైసీపీ, బీజేపీ నేతల పోటీ పడుతున్నారు. కాసేపట్లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రామతీర్థం చేరుకోనున్నారు. అటు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కూడా రామతీర్థం పర
Distribution of house deeds to beneficiaries : ఏపీ సీఎం వైస్ జగన్ ఇవాళ విజయనగరం జిల్లాలో పర్యటించనున్నారు. పేదలందరికీ ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమంలో భాగంగా విజయనగరం గుంకలాలంలో లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేయనున్నారు. ఉదయం 9 గంటల 30 నిమిషాలకు తాడేపల్లి నుంచి బయలుదేరి ఉ
elephant Farmer killed : విజయనగరం జిల్లాలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. గజరాజుల దాడిలో రైతు లక్ష్మీనాయుడు మృతి చెందాడు. తెల్లవారుజామున లక్ష్మీనాయుడు పొలానికి వెళ్లగా అక్కడ అతనిపై ఏనుగులు దాడి చేశాయి. పొలంలోనే రైతును చంపేశాయి. కొద్ది రోజులుగా ఏనుగుల సంచా�
విజయనగరంలోని ఓ గ్రామంలో 27 పాజిటివ్ కేసులు నమోదై కలకలం రేపుతుంది. దీంతో గ్రామం మొత్తాన్ని రెడ్ జోన్ గా ప్రకటించారు. ఇటీవల ముత్తాయివలస గ్రామంలో జరిగిన శుభకార్యానికి విజయనగరానికి చెందిన ఓ కుటుంబం వచ్చింది. అందులో ఓ యువకుడికి కరోనా లక్షణాలు ఉన�
కరడు కట్టిన ఖాకీ దుస్తుల మాటన ఆడతనం పెల్లుబికింది. ఎంతటి ఉన్నతస్థాయిలో ఉన్నా..ఆడవారిలో ఎప్పుడూ అమ్మతనం పేగు కదులుతునే ఉంటుందని మరోసారి నిరూపించారు విజయనగరం ఎస్పీ రాజకుమారి. ‘ఆకలేస్తోందమ్మా..మూడు రోజుల నుంచి ఏమీ తినలేదు..కడుపు కాలిపోతోంది అ�
దేశవ్యాప్తంగా లాక్ డౌన్ నేపథ్యంలో వలస కార్మికులు అష్టకష్టాలు పడుతున్నారు. నిత్యవసర సరుకులతో వెళ్తున్న రెండు వాహనాల్లో 31 మంది వలస కార్మికులు దొంగతనంగా విజయనగరం జిల్లాలోకి ప్రవేశించారు.
విజయనగరం జిల్లా అంటే ఒకప్పుడు టీడీపీకి కంచుకోట. ఏ ఎన్నికలు జరిగినా.. ఆ పార్టీదే హవా.. 1994లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో 12కి 12 స్థానాలను కైవసం చేసుకొని తిరుగులేదని నిరూపించుకుంది. ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో మొత్తం తొ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సింహాచలం దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్పర్సన్గా, మహారాజా అలక్ నారాయణ సొసైటీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్(మాన్సాస్) ట్రస్ట్ చైర్పర్సన్గా ఆనందగజపతి కుమార్తె సంచయిత గజపతిరాజున�
విజయనగరం, పూసపాటి రాజవంశం అమ్మాయి సంచయిత. గ్రామ గ్రామం తిరుగుతోంది. ‘‘ఆడపిల్లల్ని బడికి పంపించండి’’ అని తల్లుల్ని కోరుతోంది.
నేడో రేపో ఆ అదృష్టం వరిస్తుంది. ఎంచక్కా చట్ట సభలో అడుగుపెట్టవచ్చు. ఇదీ నిన్నటి వరకూ విజయనగరం జిల్లాలోని అనేక మంది వైసీపీ నాయకుల ఆశ. తాజాగా మండలి రద్దుకు శాసనసభలో తీర్మానం చేయడంతో నాయకులంతా ఒక్కసారిగా డంగైపోయారు. తమ భవిష్యత్తు గురించి పార్టీ